Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:50 PM

సత్తా చాటిన విస్సన్నపేట వికాస్ విద్యార్థులు

సత్తా చాటిన విస్సన్నపేట వికాస్ విద్యార్థులు

సత్తా చాటిన విస్సన్నపేట వికాస్ విద్యార్థులు
February 17, 2026 10:48 PM 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

నిన్న ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట వికాస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.

కళాశాలకు చెందిన విద్యార్థులు సాధించిన పర్సెంటేజ్ లు ఈ విధంగా ఉన్నాయి:

పలగాని పూర్ణ అనిల్ కుమార్– 91.30

కె. మనోజ్ కుమార్ రెడ్డి – 84.50

పులివర్తి లిఖిత సాయి – 75.90

బి. కావ్య – 75.89

లింగంపల్లి దివ్య – 72.49

ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నర్సిరెడ్డి విద్యార్థులను అభినందించారు. మంచి పర్సెంటేజ్ లు సాధించిన విద్యార్థులను ఆయనతో పాటు ప్రిన్సిపాల్ సీతారామరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఐఐటీ ఇన్‌చార్జ్ ప్రవీణ్ కుమార్, బాలికల విభాగం ఇన్‌చార్జ్ శంకర్రావు, సీనియర్ ఐఐటీ అధ్యాపకులు బ్రహ్మారెడ్డి తదితరులు అభినందించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News