PRINT TIME: May 26, 2026 02:50 PM
సత్తా చాటిన విస్సన్నపేట వికాస్ విద్యార్థులు
సత్తా చాటిన విస్సన్నపేట వికాస్ విద్యార్థులు
February 17, 2026 10:48 PM
87 Views
స్థానికం ప్రతినిధి :
ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY
నిన్న ప్రకటించిన జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట వికాస్ జూనియర్ కాలేజీ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచారు.
కళాశాలకు చెందిన విద్యార్థులు సాధించిన పర్సెంటేజ్ లు ఈ విధంగా ఉన్నాయి:
పలగాని పూర్ణ అనిల్ కుమార్– 91.30
కె. మనోజ్ కుమార్ రెడ్డి – 84.50
పులివర్తి లిఖిత సాయి – 75.90
బి. కావ్య – 75.89
లింగంపల్లి దివ్య – 72.49
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ నర్సిరెడ్డి విద్యార్థులను అభినందించారు. మంచి పర్సెంటేజ్ లు సాధించిన విద్యార్థులను ఆయనతో పాటు ప్రిన్సిపాల్ సీతారామరాజు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి, ఐఐటీ ఇన్చార్జ్ ప్రవీణ్ కుమార్, బాలికల విభాగం ఇన్చార్జ్ శంకర్రావు, సీనియర్ ఐఐటీ అధ్యాపకులు బ్రహ్మారెడ్డి తదితరులు అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి