Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు వెంటనే విడుదల చేయాలి: మర్రి రమేష్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 06:05 PM

పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
April 24, 2026 06:57 PM 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పత్తికుంటపల్లి గ్రామంలో పీఎండీఎస్ ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారిణి ఎస్. విజయభారతి మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావంతో తక్కువ వర్షపాతం ఉన్నప్పటికీ పీఎండీఎస్ విధానంతో మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.


మాస్టర్ ట్రైనర్ మల్లికార్జున వివరాల ప్రకారం, పొడి నేలలోనే 15-20 రకాల విత్తనాలు వేసి, వర్షం పడగానే మొలకెత్తేలా ఈ విధానం ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ పద్ధతిలో రసాయనాలు అవసరం లేకుండా జీవామృతంతోనే పంటలు సాగు చేసి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని వెల్లడించారు. ఎకరానికి సుమారు లక్ష రూపాయల వరకు ఆదాయం పొందే అవకాశం ఉందన్నారు.


అధికారులు చియా పంట సాగుతో ఎకరానికి రూ.70-80 వేల ఆదాయం పొందవచ్చని సూచించారు. అలాగే APAIMS యాప్ ద్వారా పంట వివరాలు, ప్రభుత్వ పథకాలు సులభంగా తెలుసుకోవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.


ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, మాస్టర్ ట్రైనర్లు మరియు రైతులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News