Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆపదలో ఉన్న కుటుంబానికి 'జవాన్ సేవా ఫౌండేషన్' బాసట "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 11:52 AM

గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం
April 27, 2026 08:15 PM 75 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఏపీ గురుకుల గిరిజన పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ బి.ఎస్. చాందిని తెలిపారు.


3వ తరగతిలో 40 సీట్లకు గాను ఎస్టీ 32, ఎస్సీ 5, బీసీ 2, ఓసీ 1 సీట్లు ఉన్నాయి. అలాగే 4వ తరగతిలో ఎస్టీ 39, 5వ తరగతిలో ఎస్టీ 37, 6వ తరగతిలో ఎస్టీ 33, 7వ తరగతిలో ఎస్టీ 18, 8వ తరగతిలో ఎస్టీ 10, 9వ తరగతిలో ఎస్టీ 8 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.


అర్హత గల విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9441032053 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News