Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బోగారం లో బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 10:15 PM

గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం
April 27, 2026 08:15 PM 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఏపీ గురుకుల గిరిజన పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ బి.ఎస్. చాందిని తెలిపారు.


3వ తరగతిలో 40 సీట్లకు గాను ఎస్టీ 32, ఎస్సీ 5, బీసీ 2, ఓసీ 1 సీట్లు ఉన్నాయి. అలాగే 4వ తరగతిలో ఎస్టీ 39, 5వ తరగతిలో ఎస్టీ 37, 6వ తరగతిలో ఎస్టీ 33, 7వ తరగతిలో ఎస్టీ 18, 8వ తరగతిలో ఎస్టీ 10, 9వ తరగతిలో ఎస్టీ 8 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.


అర్హత గల విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9441032053 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News