Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉపాధి హామీ సిబ్బంది వేతనాలు వెంటనే విడుదల చేయాలి: మర్రి రమేష్ కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. తెలంగాణ డీజీపీ కార్యాలయంలో తీవ్ర కలకలం: సర్వీస్ రివాల్వర్‌తో గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఆత్మహత్య లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 28, 2026 06:18 PM

గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం

గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం
April 27, 2026 08:15 PM 80 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

పెనుకొండ: పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఏపీ గురుకుల గిరిజన పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ బి.ఎస్. చాందిని తెలిపారు.


3వ తరగతిలో 40 సీట్లకు గాను ఎస్టీ 32, ఎస్సీ 5, బీసీ 2, ఓసీ 1 సీట్లు ఉన్నాయి. అలాగే 4వ తరగతిలో ఎస్టీ 39, 5వ తరగతిలో ఎస్టీ 37, 6వ తరగతిలో ఎస్టీ 33, 7వ తరగతిలో ఎస్టీ 18, 8వ తరగతిలో ఎస్టీ 10, 9వ తరగతిలో ఎస్టీ 8 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.


అర్హత గల విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9441032053 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News