PRINT TIME: April 27, 2026 10:15 PM
గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం
గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం
April 27, 2026 08:15 PM
25 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
పెనుకొండ: పట్టణంలోని ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న ఏపీ గురుకుల గిరిజన పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ బి.ఎస్. చాందిని తెలిపారు.
3వ తరగతిలో 40 సీట్లకు గాను ఎస్టీ 32, ఎస్సీ 5, బీసీ 2, ఓసీ 1 సీట్లు ఉన్నాయి. అలాగే 4వ తరగతిలో ఎస్టీ 39, 5వ తరగతిలో ఎస్టీ 37, 6వ తరగతిలో ఎస్టీ 33, 7వ తరగతిలో ఎస్టీ 18, 8వ తరగతిలో ఎస్టీ 10, 9వ తరగతిలో ఎస్టీ 8 సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు.
అర్హత గల విద్యార్థినిలు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివరాలకు 9441032053 నంబర్ను సంప్రదించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి