Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూరియా బుకింగ్ యాప్‌తో ఎరువుల సరఫరా సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 10, 2026 07:48 PM

సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం

సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం

సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం
April 10, 2026 06:06 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకులు, మాజీ డీలర్ నీరుగంటి రామాంజినేయులు కుమార్తె నీరుగంటి సాహిత పట్టా అందుకుంది. అనంతపురంలోని పీవీకేకే కాలేజీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం ఆమెకు పట్టా ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా సాహిత తన తల్లిదండ్రులు నీరుగంటి రామాంజినేయులు, గంగరత్నలతో ఆనందాన్ని పంచుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను అభినందిం


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News