Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధలో ఉన్న కుటుంబాలకు చిరుమర్తి అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 02:11 PM

సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం

సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం

సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం
April 10, 2026 06:06 PM 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకులు, మాజీ డీలర్ నీరుగంటి రామాంజినేయులు కుమార్తె నీరుగంటి సాహిత పట్టా అందుకుంది. అనంతపురంలోని పీవీకేకే కాలేజీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం ఆమెకు పట్టా ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా సాహిత తన తల్లిదండ్రులు నీరుగంటి రామాంజినేయులు, గంగరత్నలతో ఆనందాన్ని పంచుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను అభినందిం


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News