PRINT TIME: April 10, 2026 07:48 PM
సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం
సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం
April 10, 2026 06:06 PM
24 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
సోమందేపల్లి: మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకులు, మాజీ డీలర్ నీరుగంటి రామాంజినేయులు కుమార్తె నీరుగంటి సాహిత పట్టా అందుకుంది. అనంతపురంలోని పీవీకేకే కాలేజీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం ఆమెకు పట్టా ప్రదానం చేసింది.
ఈ సందర్భంగా సాహిత తన తల్లిదండ్రులు నీరుగంటి రామాంజినేయులు, గంగరత్నలతో ఆనందాన్ని పంచుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను అభినందిం

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి