Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:30 AM

సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం

సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం

సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం
10-04-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

సోమందేపల్లి: మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకులు, మాజీ డీలర్ నీరుగంటి రామాంజినేయులు కుమార్తె నీరుగంటి సాహిత పట్టా అందుకుంది. అనంతపురంలోని పీవీకేకే కాలేజీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం ఆమెకు పట్టా ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా సాహిత తన తల్లిదండ్రులు నీరుగంటి రామాంజినేయులు, గంగరత్నలతో ఆనందాన్ని పంచుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను అభినందిం


Sthanikam

సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం

Article Image

సోమందేపల్లి: మండల కేంద్రానికి చెందిన వైసీపీ నాయకులు, మాజీ డీలర్ నీరుగంటి రామాంజినేయులు కుమార్తె నీరుగంటి సాహిత పట్టా అందుకుంది. అనంతపురంలోని పీవీకేకే కాలేజీలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో కాలేజ్ యాజమాన్యం ఆమెకు పట్టా ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా సాహిత తన తల్లిదండ్రులు నీరుగంటి రామాంజినేయులు, గంగరత్నలతో ఆనందాన్ని పంచుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆమెను అభినందిం


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News