Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గాంధీభవన్‌లో కాంగ్రెస్ సమీక్ష సమావేశం రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం నూతన పాల్గొన్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి సామకోటి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 27, 2026 04:46 PM

రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
April 27, 2026 02:46 PM 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని రొద్దం-2 రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.


తక్కువ వర్షపాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. మండల మాస్టర్ ట్రైనర్ భార్గవ్, APCNF కు సంబంధించిన Half-Moon, ATM, Dr.PR, A-Grade వంటి సాగు నమూనాలను వివరించారు.


అలాగే రైతులు APAIM, e-Panta లో పంట వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల లబ్ధి, సబ్సిడీల సమాచారం మొబైల్‌లోనే తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.


ఈ కార్యక్రమంలో AEO హంసవేణి, RSK సిబ్బంది నరసింహ మూర్తి, జాఫర్ తదితరులు, ICRPలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News