Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా వార్డు సభ్యుడు శ్రీనివాస్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 12, 2026 10:34 AM

రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ

రొద్దంలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ
April 27, 2026 02:46 PM 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలోని రొద్దం-2 రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ మరియు ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి ప్రకృతి వ్యవసాయం పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి రాజేష్ మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్-నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.


తక్కువ వర్షపాత పరిస్థితులను ఎదుర్కొనేందుకు రైతులు ప్రీ-మాన్సూన్ డ్రై సోయింగ్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. మండల మాస్టర్ ట్రైనర్ భార్గవ్, APCNF కు సంబంధించిన Half-Moon, ATM, Dr.PR, A-Grade వంటి సాగు నమూనాలను వివరించారు.


అలాగే రైతులు APAIM, e-Panta లో పంట వివరాలు నమోదు చేసుకోవడం ద్వారా పీఎం కిసాన్ వంటి ప్రభుత్వ పథకాల లబ్ధి, సబ్సిడీల సమాచారం మొబైల్‌లోనే తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.


ఈ కార్యక్రమంలో AEO హంసవేణి, RSK సిబ్బంది నరసింహ మూర్తి, జాఫర్ తదితరులు, ICRPలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News