PRINT TIME: April 16, 2026 12:49 AM
ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ
April 15, 2026 09:24 PM
29 Views
స్థానికం ప్రతినిధి :
Penukonda
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్య సాయి జిల్లా రొద్దం మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ మద్దిలేటీ తెలిపారు.
ద్వితీయ సంవత్సరంలో 85 మంది విద్యార్థులు హాజరై 94% ఉత్తీర్ణత సాధించగా, ప్రథమ సంవత్సరంలో 52 మంది హాజరై 44 మంది (85%) ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం విద్యార్థులకు అభినందనలు తెలియజేసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి