Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వృద్ధాప్యం లోనూ ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొనడం అభినందనీయం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 29, 2026 03:03 AM

587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని

587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని

 587 మార్కులతో రిథిక రాయ్ సత్తా – ప్రగతి స్కూల్ విద్యార్థిని
April 30, 2026 08:08 PM 43 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణం తోటగేరి కాలనీకి చెందిన టిడిపి నాయకుడు గోపి కృష్ణ కుమార్తె రిథిక రాయ్ పదో తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబరిచింది. పెనుకొండ ప్రగతి పాఠశాలలో చదివిన ఆమె 587 మార్కులు సాధించి ఫస్ట్ డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించింది.

క్రమశిక్షణతో చదువుతూ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగిన రిథిక ఈ విజయంతో పాఠశాలకే గర్వకారణంగా నిలిచింది. ఆమె ప్రతిభను అభినందిస్తూ తెదేపా అర్బన్ కన్వీనర్ శ్రీరాములు, పలువురు నాయకులు, స్థానికులు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ ఆనంద సందర్భంగా గోపి కృష్ణ స్వీట్లు పంపిణీ చేసి తన సంతోషాన్ని గ్రామస్తులతో పంచుకున్నారు.

విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని రిథిక మరోసారి నిరూపించింది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News