Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
300 మీటర్ల జాతీయ జెండాతో తైక్వాండో క్రీడాకారుల తిరంగా ర్యాలీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 07:51 AM

పెద్దమంతూర్ ZPH స్కూల్‌లో మెరుగైన ఫలితాలు –స్కూల్ టాపర్ గా పూజిత

పెద్దమంతూర్ ZPH స్కూల్‌లో మెరుగైన ఫలితాలు –స్కూల్ టాపర్ గా పూజిత

 పెద్దమంతూర్ ZPH స్కూల్‌లో మెరుగైన ఫలితాలు –స్కూల్ టాపర్ గా పూజిత
30-04-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్దమంతూరు ZPH పాఠశాలలో ఈ రోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబర్చారు. మొత్తం 53 మంది విద్యార్థులకు గాను 43 మంది ఉత్తీర్ణులై పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు.

ఈ ఫలితాల్లో శేషాపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి కుమార్తె R. పూజిత 573/600 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. ఆమె ప్రతిభకు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పి. రొప్పాల్ టీడీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Sthanikam

పెద్దమంతూర్ ZPH స్కూల్‌లో మెరుగైన ఫలితాలు –స్కూల్ టాపర్ గా పూజిత

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం పెద్దమంతూరు ZPH పాఠశాలలో ఈ రోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో మంచి ప్రతిభ కనబర్చారు. మొత్తం 53 మంది విద్యార్థులకు గాను 43 మంది ఉత్తీర్ణులై పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చారు.

ఈ ఫలితాల్లో శేషాపురం గ్రామానికి చెందిన వెంకటరెడ్డి కుమార్తె R. పూజిత 573/600 మార్కులు సాధించి స్కూల్ ఫస్ట్‌గా నిలిచింది. ఆమె ప్రతిభకు పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు ప్రశంసలు కురిపించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, పి. రొప్పాల్ టీడీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News