రొద్దం : ఈ రోజు విడుదలైన 10వ తరగతి పరీక్షల ఫలితాలలో ఉత్తీర్ణులైన బీదానపల్లి గ్రామానికి చెందిన విద్యార్థి, విద్యార్థినులను గ్రామ మాజీ సర్పంచ్ మంజునాథ్ ఘనంగా అభినందించారు.
టీడీపీ నాయకులు మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి భవిష్యత్తు విజయాలకు ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి