Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భారతదేశంలో అత్యంత విశ్వసనీయ ఐ వి ఎఫ్ స్పెషలిస్ట్‌గా డాక్టర్ ఈ. ప్రశాంతి రెడ్డికి జాతీయ అవార్డు రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 28, 2026 12:50 AM

రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం

రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం

రొద్దంలో వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభం
April 28, 2026 07:39 PM 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

రొద్దం గ్రామ శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ఘనంగా ప్రారంభమైంది. గ్రంథాలయ అధికారి హెచ్. నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో విద్యార్థులకు నీతి కథలు, పుస్తక పఠనం, డ్రాయింగ్, సృజనాత్మక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

అలాగే క్యారంస్, ఆటలు, డ్యాన్స్ పోటీలు, స్పోకెన్ ఇంగ్లీష్, యోగా వంటి అంశాల ద్వారా విద్యార్థుల్లో ప్రతిభను పెంపొందించేందుకు చర్యలు చేపట్టారు. ఎండల తీవ్రత దృష్ట్యా బయట తిరగకుండా శిబిరంలో పాల్గొనాలని సూచించారు.

ఈ శిబిరం ఏప్రిల్ 28 నుండి జూన్ 6 వరకు కొనసాగనుంది.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News