Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అత్యవసర సేవల్లో అంతరాయం… కొత్త 108 కోసం మంత్రి దృష్టికి వినతి సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 06, 2026 02:49 PM

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం
May 06, 2026 01:35 PM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రొద్దం మండల వ్యవసాయ అధికారి జి. రాజేష్ తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలు అవుతున్న SMAM పథకం ద్వారా రైతులకు వివిధ వ్యవసాయ యంత్రాలు సబ్సిడీతో అందించనున్నట్లు వెల్లడించారు.


SC, ST, చిన్నకారు మరియు మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, OBC మరియు జనరల్ రైతులకు 40 శాతం సబ్సిడీతో పరికరాలు అందించబడతాయి. ట్రాక్టర్, మినీ ట్రాక్టర్, స్ప్రేయర్లు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, విత్తనాల నాటే యంత్రాలు, చాప్ కట్టర్లు, పవర్ వీడర్లు తదితర పరికరాలు ఈ పథకంలో లభ్యమవుతాయి.


రైతులు ఆన్లైన్ ద్వారా లేదా సమీప రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారి కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News