Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 08:47 AM

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం
06-05-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రొద్దం మండల వ్యవసాయ అధికారి జి. రాజేష్ తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలు అవుతున్న SMAM పథకం ద్వారా రైతులకు వివిధ వ్యవసాయ యంత్రాలు సబ్సిడీతో అందించనున్నట్లు వెల్లడించారు.


SC, ST, చిన్నకారు మరియు మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, OBC మరియు జనరల్ రైతులకు 40 శాతం సబ్సిడీతో పరికరాలు అందించబడతాయి. ట్రాక్టర్, మినీ ట్రాక్టర్, స్ప్రేయర్లు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, విత్తనాల నాటే యంత్రాలు, చాప్ కట్టర్లు, పవర్ వీడర్లు తదితర పరికరాలు ఈ పథకంలో లభ్యమవుతాయి.


రైతులు ఆన్లైన్ ద్వారా లేదా సమీప రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారి కోరారు.


Sthanikam

సబ్సిడీ వ్యవసాయ పనిముట్లకు దరఖాస్తులు ప్రారంభం

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో రైతులకు రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రొద్దం మండల వ్యవసాయ అధికారి జి. రాజేష్ తెలిపారు. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో అమలు అవుతున్న SMAM పథకం ద్వారా రైతులకు వివిధ వ్యవసాయ యంత్రాలు సబ్సిడీతో అందించనున్నట్లు వెల్లడించారు.


SC, ST, చిన్నకారు మరియు మహిళా రైతులకు 50 శాతం సబ్సిడీ, OBC మరియు జనరల్ రైతులకు 40 శాతం సబ్సిడీతో పరికరాలు అందించబడతాయి. ట్రాక్టర్, మినీ ట్రాక్టర్, స్ప్రేయర్లు, కల్టివేటర్లు, రోటోవేటర్లు, విత్తనాల నాటే యంత్రాలు, చాప్ కట్టర్లు, పవర్ వీడర్లు తదితర పరికరాలు ఈ పథకంలో లభ్యమవుతాయి.


రైతులు ఆన్లైన్ ద్వారా లేదా సమీప రైతు సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారి కోరారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News