Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణుక ఎల్లమ్మ సన్నిధిలో బాలుడి అన్నప్రాశన. డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 07:32 PM

సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం

సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం

సాంప్రదాయ రుచులతో నాణ్యతకు ప్రాధాన్యం
April 12, 2026 04:54 PM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

ఎల్బీ నగర్ హస్తినాపురం లో నూతనంగా ఏర్పాటు చేసిన నాగి రెడ్డి స్వీట్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బి.యన్.రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి తాజా మాజీ కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాప్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా మొద్దు లచ్చి రెడ్డి మాట్లాడుతూ, సంప్రదాయ రుచులతో, నాణ్యతకు ప్రాధాన్యం ఇస్తూ స్వీట్ షాప్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు రుచికరమైన, నాణ్యమైన స్వీట్లు అందించాలని యజమానులకు సూచించారు. వ్యాపారంలో నమ్మకం, నాణ్యత ఉంటే ప్రజల ఆదరణ తప్పకుండా లభిస్తుందని పేర్కొన్నారు.

అలాగే, వనస్థలిపురం ప్రాంతంలో ఇటువంటి వ్యాపార సంస్థలు ప్రారంభం కావడం స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో కూడా దోహదపడుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో స్వీట్ షాప్ యజమాని నాగేశ్వర్ రెడ్డి, పవన్ రెడ్డి, పార్టీ డివిజన్ ఉపాధ్యక్షులు పవన్ రెడ్డి, బీజేవైఎం అధ్యక్షులు సురేష్ కుమార్, నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News