Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాలుజారి బావిలో పడిన బాలికలు.. కాపాడబోయిన తల్లితో సహా ముగ్గురు దుర్మరణం సోమందేపల్లి మండలంలో కిశోరి వికాసం శిక్షణ డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం పేగుబంధం రాసిన మరణ శాసనం జబల్‌పూర్ విషాదం. రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 05, 2026 10:04 PM

సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు

సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు

సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు
March 12, 2026 10:11 PM 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని గురువారం సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇఫ్తార్ విందు నిర్వహించారు. స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి. చంద్ర మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి చార్మినార్ జోన్ డీసీపీ ఖరే కిరణ్ ప్రభాకర్ (ఐపీఎస్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా రంజాన్ మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ పరస్పర సౌహార్దం, సామరస్య భావాలు సమాజంలో మరింత బలపడాలని అధికారులు ఆకాంక్షించారు. పోలీసు శాఖ, మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజల మధ్య సమన్వయం పెంపొందించడమే లక్ష్యంగా ఈ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వివిధ సెక్టార్‌ల ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

రంజాన్ మాసం సందర్భంగా పరస్పర సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా ఈ కార్యక్రమం నిర్వహించడం విశేషమని పలువురు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News