Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:30 PM

సద్గురు శ్రీ రమణానంద మహర్షిపై విమర్శలు

సద్గురు శ్రీ రమణానంద మహర్షిపై విమర్శలు

సద్గురు శ్రీ రమణానంద మహర్షిపై విమర్శలు
20-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే ఆశ్రమ ఇంచార్జ్ సాయిబాబా

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన శ్రీ సద్గురు శ్రీ రమణానంద మహర్షి మఠంపై హిందూ వాహిని జనశక్తి చెందిన లలిత్ కుమార్ రెడ్డి అతని అనుచరులు అసత్య ఆరోపణలు అవమానవీయ త్వరలో అసత్యాలను ప్రచారం చేసేందుకు పూనుకోవడం ఏయమైన చర్యని సాయిబాబా నిశితంగా విమర్శించారు. గత 25 సంవత్సరాలుగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామ శివారులో సద్గురు శ్రీ రమణనంద మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసి అందులో దేశ విదేశాలనుండి వస్తున్న భక్తులను మనోభావాలకు అనుగుణంగా ఆశ్రమమును అభివృద్ధి చేయడమే కాక సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. అంతేకాక ఒకే సన్నిధిలో ప్రాచీన గ్రంధాలు భగవాన్ రమణ మహర్షి వంటి ధ్యానులు అందించిన జ్ఞానంతో మహర్షి స్థితిని చేరుకోవడం జరుగుతుందని ఆయన వర్ణించారు మౌనం సాధన మనోతపస్సు సాక్షి భావంతో సిద్ధించిన వారికి రమణ మహర్షి అని అన్నారు ప్రపంచంలో మొదటిదైన బంగారు శివలింగాలు 23 అడుగుల ఏకశిలా బాల లింగం శ్రీ చక్ర ఆలయం పరాశక్తి దశ మహా విద్యల విగ్రహాలు కలిగిన రమణాేశ్వరం హిందూ ధర్మానికి ప్రతికగా నిలుస్తోందని అన్నారు అటువంటి మహా పురుషులు నివసించే రమనేశ్వరంలో శివశక్తి శిరిడి సాయి అనుగ్రహం ఆపీఠం చూసి లేక హిందూ జనశక్తి నాయకులు విమర్శించడం హిందూత్వలేమి మనసత్వానికి ప్రతిబింబిస్తుందని ఆయన నిశితంగా విమర్శించారు. ఆశ్రమంపై మనోభా భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై ఉపేక్షించేది లేదని సమాజంలో గుర్తింపు కోసం విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతీయడం నిదర్శనమని అన్నారు.

Sthanikam

సద్గురు శ్రీ రమణానంద మహర్షిపై విమర్శలు

Article Image

భక్తుల మనోభావాలను దెబ్బతీయటమే ఆశ్రమ ఇంచార్జ్ సాయిబాబా

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధి చెందిన శ్రీ సద్గురు శ్రీ రమణానంద మహర్షి మఠంపై హిందూ వాహిని జనశక్తి చెందిన లలిత్ కుమార్ రెడ్డి అతని అనుచరులు అసత్య ఆరోపణలు అవమానవీయ త్వరలో అసత్యాలను ప్రచారం చేసేందుకు పూనుకోవడం ఏయమైన చర్యని సాయిబాబా నిశితంగా విమర్శించారు. గత 25 సంవత్సరాలుగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామ శివారులో సద్గురు శ్రీ రమణనంద మహర్షి ఆశ్రమం ఏర్పాటు చేసి అందులో దేశ విదేశాలనుండి వస్తున్న భక్తులను మనోభావాలకు అనుగుణంగా ఆశ్రమమును అభివృద్ధి చేయడమే కాక సనాతన హిందూ ధర్మాన్ని ప్రచారం చేయడంలో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. అంతేకాక ఒకే సన్నిధిలో ప్రాచీన గ్రంధాలు భగవాన్ రమణ మహర్షి వంటి ధ్యానులు అందించిన జ్ఞానంతో మహర్షి స్థితిని చేరుకోవడం జరుగుతుందని ఆయన వర్ణించారు మౌనం సాధన మనోతపస్సు సాక్షి భావంతో సిద్ధించిన వారికి రమణ మహర్షి అని అన్నారు ప్రపంచంలో మొదటిదైన బంగారు శివలింగాలు 23 అడుగుల ఏకశిలా బాల లింగం శ్రీ చక్ర ఆలయం పరాశక్తి దశ మహా విద్యల విగ్రహాలు కలిగిన రమణాేశ్వరం హిందూ ధర్మానికి ప్రతికగా నిలుస్తోందని అన్నారు అటువంటి మహా పురుషులు నివసించే రమనేశ్వరంలో శివశక్తి శిరిడి సాయి అనుగ్రహం ఆపీఠం చూసి లేక హిందూ జనశక్తి నాయకులు విమర్శించడం హిందూత్వలేమి మనసత్వానికి ప్రతిబింబిస్తుందని ఆయన నిశితంగా విమర్శించారు. ఆశ్రమంపై మనోభా భక్తుల మనోభావాలను దెబ్బతీసే వారిపై ఉపేక్షించేది లేదని సమాజంలో గుర్తింపు కోసం విద్వేషపూరిత ప్రసంగాలు చేయడం వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతీయడం నిదర్శనమని అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News