PRINT TIME: June 21, 2026 08:30 PM
రాష్ట్ర సాధన కోసం ఆవిరళ కృషి చేసిన మహనీయుడు జయశంకర్ సార్.... సీతయ్య.
రాష్ట్ర సాధన కోసం ఆవిరళ కృషి చేసిన మహనీయుడు జయశంకర్ సార్.... సీతయ్య.
June 21, 2026 05:50 PM
12 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండబీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో
తెలంగాణ సిద్దాంత కర్త అమరజీవి ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ మాజీ అధ్యక్షుడ సీతయ్య మాట్లాడుతూ...
1969నుండి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆవిరళ కృషి చేసిన మహానీయుడు సిద్దాంత కర్త ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. వారియొక్క త్యాగాలను. కృషిని భవిష్యత్ తరాలకు తెలియ చేయాల్సిన భాద్యత మనందరిమీద ఉందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు గుండాగానిరాములుగౌడ్. మండలనాయకులు గోపాగాని రమేష్ బొంకూరి మల్లేష్. పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ మాజీ సర్పంచ్ వీరోజీ వెంకటేష్. గోపగాని వెంకన్న సాయికిరణ్.. రాంబాబు. తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి