Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 21, 2026 08:30 PM

రాష్ట్ర సాధన కోసం ఆవిరళ కృషి చేసిన మహనీయుడు జయశంకర్ సార్.... సీతయ్య.

రాష్ట్ర సాధన కోసం ఆవిరళ కృషి చేసిన మహనీయుడు జయశంకర్ సార్.... సీతయ్య.

రాష్ట్ర సాధన కోసం ఆవిరళ కృషి చేసిన మహనీయుడు జయశంకర్ సార్.... సీతయ్య.
June 21, 2026 05:50 PM 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండబీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లో

తెలంగాణ సిద్దాంత కర్త అమరజీవి ఆచార్య జయశంకర్ సార్ వర్ధంతి సందర్బంగా బీఆర్ఎస్ నాయకులు వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మండల పార్టీ మాజీ అధ్యక్షుడ సీతయ్య మాట్లాడుతూ...

1969నుండి నేటి తెలంగాణ రాష్ట్ర సాధన వరకు ఆవిరళ కృషి చేసిన మహానీయుడు సిద్దాంత కర్త ఆచార్య జయశంకర్ అని కొనియాడారు. వారియొక్క త్యాగాలను. కృషిని భవిష్యత్ తరాలకు తెలియ చేయాల్సిన భాద్యత మనందరిమీద ఉందని అన్నారు.. ఈ కార్యక్రమంలో జిల్లానాయకులు గుండాగానిరాములుగౌడ్. మండలనాయకులు గోపాగాని రమేష్ బొంకూరి మల్లేష్. పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్ మాజీ సర్పంచ్ వీరోజీ వెంకటేష్. గోపగాని వెంకన్న సాయికిరణ్.. రాంబాబు. తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News