Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి కృషితోనే చౌటుప్పల్‌కు అదనపు కోర్టు మంజూరు పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 21, 2026 10:54 PM

విద్యుత్ షాక్ తో గేదె మృతి ; ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన

విద్యుత్ షాక్ తో గేదె మృతి ; ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన

విద్యుత్ షాక్ తో గేదె మృతి ; ప్రభుత్వం ఆదుకోవాలని రైతు ఆవేదన
June 21, 2026 08:12 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి; విద్యుత్ షాక్ తో గేదె మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారంమండల పరిధిలోని గొట్టిపర్తి గ్రామానికి చెందిన ఇడుమల సోమయ్య తనకు ఉండబడిన గేదె పొలంలో మేస్తుండగా గేదెకువిద్యుత్ తీగలు చుట్టుకోవడంతో గేదె మృతి చెందినట్లు తెలిపారు. ఈ గేదె విలువ 60 వేల రూపాయలు ఉంటుందని, ప్రభుత్వం ఆ రైతును ఆదుకోవాలని పలువురు కోరారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News