రైతులకు రైతు భరోస ఇవ్వలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి BRS నేత మట్టిపల్లి వెంకట్ యాదవ్..
రైతులకు రైతు భరోస ఇవ్వలేని ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలి BRS నేత మట్టిపల్లి వెంకట్ యాదవ్..
Bandi Kiran Kumar
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా తక్షణమే అందించాలని BRS నేత మట్టిపల్లి వెంకట్ యాదవ్ డిమాండ్ చేశారు
ఆయన మండల కేంద్రం లో విలేకరులు సమావేశం లో మాట్లాడుతూ.... రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుకంటే ఎందుకు ఇంత చిన్న చూపని , రైతులకు వ్యాసoగి రైతు భరోసా ఇవ్వక పోగా నేడు వానాకాలం రైతులు నార్లు పోసి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారని గతం లో 2నెలల్లో రైతులకు మొత్తం రైతు భరోసా ఇస్తానని మోసం చేశాడని .నేడు వానాకాలం సాగు మొదలవుతున్న రైతు రైతులను పట్టించుకోక పోవడం రైతుల పై ముఖ్యమంత్రికి ,ప్రభుత్వానికి ఎంత చిత్త శుద్ధి ఉన్నదో అర్థమవుతున్నది ఆయన ఎద్దేవ చేశారు , ఈ ప్రభుత్వానికి రైతులన్నా రైతులకు పెట్టుబడి ఇవ్వాలన్న ఎందుకు ఇంత కోపం అని ఆయన ప్రశ్నించారు ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లో కి వచ్చినప్పడీ నుడి మూడు సార్లు రైతు భరోసా ఎగ్గొటిందని ఆయన ఆరోపించారు తక్షణమే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇవ్వాలని లేక పోతే రైతులు ప్రభుత్వానికి , ముఖ్యమంత్రికి తగిన బుద్ధి చెపుతారని ఆయన హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి