Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 01:32 PM

పలు గ్రామాలలో ఎక్సేంజ్ అధికారులు మెరుపు దాడులు

పలు గ్రామాలలో ఎక్సేంజ్ అధికారులు మెరుపు దాడులు

పలు గ్రామాలలో ఎక్సేంజ్ అధికారులు మెరుపు దాడులు
June 22, 2026 11:45 AM 1 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఆదేశాల మేరకు సూర్యాపేట , తుంగతుర్తి, జజిరెడ్డిగూడెం మండలాలలోని రాజన్న తండ, అన్నారం, మేడిబాయి తండా, మర్రిబాయి తండ, కొమ్మాల గ్రామాలలో విస్తృతంగ ఎక్స్చేంజ్ పోలీస్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది.

ఈ దాడులలో 10 లీటర్ల ఐ.డి. (సారా) ను మరియు 650 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు మరియుఈ దాడుల్లో నలుగురిపైకేసులు నమోదు చేసినట్లు తెలిపారు..ఈ దాడులలో తుంగతుర్తి ఎస్సై మూర్తి, సూర్యాపేట ఎస్సై స్వర్ణ లత,శోభారాణి ఎస్సై (STF) మరియు ఎక్స్చేంజి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News