PRINT TIME: June 22, 2026 01:32 PM
పలు గ్రామాలలో ఎక్సేంజ్ అధికారులు మెరుపు దాడులు
పలు గ్రామాలలో ఎక్సేంజ్ అధికారులు మెరుపు దాడులు
June 22, 2026 11:45 AM
1 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ ఆదేశాల మేరకు సూర్యాపేట , తుంగతుర్తి, జజిరెడ్డిగూడెం మండలాలలోని రాజన్న తండ, అన్నారం, మేడిబాయి తండా, మర్రిబాయి తండ, కొమ్మాల గ్రామాలలో విస్తృతంగ ఎక్స్చేంజ్ పోలీస్ అధికారులు దాడులు నిర్వహించడం జరిగింది.
ఈ దాడులలో 10 లీటర్ల ఐ.డి. (సారా) ను మరియు 650 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసినట్లు మరియుఈ దాడుల్లో నలుగురిపైకేసులు నమోదు చేసినట్లు తెలిపారు..ఈ దాడులలో తుంగతుర్తి ఎస్సై మూర్తి, సూర్యాపేట ఎస్సై స్వర్ణ లత,శోభారాణి ఎస్సై (STF) మరియు ఎక్స్చేంజి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి