PRINT TIME: July 22, 2026 05:19 PM
రోడ్డు భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్
రోడ్డు భద్రత అందరి బాధ్యత: సీఐ మన్మధ కుమార్
July 22, 2026 03:53 PM
22 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
K.RAVI
చౌటుప్పల్ మండల పరిధిలోని ఎంజేపీటీ పాఠశాలలో బుధవారం రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మన్మధ కుమార్ మాట్లాడుతూ... వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని సూచించారు. మొబైల్ డ్రైవింగ్, అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం ప్రాణాంతకమని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు, జీబ్రా క్రాసింగ్ నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను నివారించవచ్చని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ ఆంజనేయులు, పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి