Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
భవనం ప్రారంభం ఘనంగా.. సిబ్బంది నియామకం శూన్యం..! మన్యంచెల్క పీహెచ్‌సీ దుస్థితి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 20, 2026 09:23 PM

రాయరావుపేటకు తాగునీటి ఊరట. రూ.4 లక్షలతో బోరు.. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కు గ్రామస్తుల కృతజ్ఞతలు.

రాయరావుపేటకు తాగునీటి ఊరట. రూ.4 లక్షలతో బోరు.. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కు గ్రామస్తుల కృతజ్ఞతలు.

రాయరావుపేటకు తాగునీటి ఊరట.  రూ.4 లక్షలతో బోరు.. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కు గ్రామస్తుల కృతజ్ఞతలు.
July 19, 2026 10:52 PM 19 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బీబీనగర్, జూలై 19: మండలంలోని రాయరావుపేట గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రూ.4 లక్షలు మంజూరు చేశారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆదివారం గ్రామంలో బోరు తవ్వకాలు ప్రారంభించారు.


గ్రామంలో తీవ్రంగా ఉన్న మంచినీటి సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి నిధులు విడుదల చేయడం పట్ల గ్రామ ప్రజల తరఫున సర్పంచ్ బొర్ర రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగేలా చర్యలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శివ నాగరాజు గౌడ్, వార్డు సభ్యులు, పీఏసీఎస్ డైరెక్టర్ రంగోల్ల శ్రీనివాస్, రంగోల్ల సతీష్, కలకొండ జయప్రకాష్తో పాటు గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News