Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 04:06 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ
December 30, 2025 04:39 PM 64 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో రామోజు రామ్ చరణ్ చారి మృతి చెందారు. ఈ విషాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దహన సంస్కారాలకు రూ.5,000/- ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని మృతునికి చివరి వీడ్కోలు పలికారు.

అనుకోని ప్రమాదంలో యువకుడి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న దైద రవీందర్, బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News