Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:53 AM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ
30-12-2025 69 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో రామోజు రామ్ చరణ్ చారి మృతి చెందారు. ఈ విషాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దహన సంస్కారాలకు రూ.5,000/- ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని మృతునికి చివరి వీడ్కోలు పలికారు.

అనుకోని ప్రమాదంలో యువకుడి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న దైద రవీందర్, బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Sthanikam

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి… కుటుంబానికి కాంగ్రెస్ నేత దైద రవీందర్ పరామర్శ

Article Image
నకిరేకల్ స్థానికం ప్రతినిధి

నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో రామోజు రామ్ చరణ్ చారి మృతి చెందారు. ఈ విషాద ఘటనపై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా దహన సంస్కారాలకు రూ.5,000/- ఆర్థిక సాయం అందజేశారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని మృతునికి చివరి వీడ్కోలు పలికారు.

అనుకోని ప్రమాదంలో యువకుడి మృతి కుటుంబానికి తీరని లోటని పేర్కొన్న దైద రవీందర్, బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ఘటన నియోజకవర్గంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News