Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:40 PM

రామన్నపేటలో గోదాసు పృథ్విరాజ్ జన్మదిన వేడుకలు

రామన్నపేటలో గోదాసు పృథ్విరాజ్ జన్మదిన వేడుకలు

రామన్నపేటలో గోదాసు పృథ్విరాజ్ జన్మదిన వేడుకలు
29-03-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట పట్టణంలో మాజీ పిసిసి కార్యదర్శి గోదాసు పృథ్విరాజ్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ జమిరుద్దీన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలిసి శాలువాలు కప్పి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట ఉపసర్పంచ్ మోటే రమేష్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ జెల్ల వెంకటేశం, వార్డు సభ్యులు అబ్దుల్ వాహిద్ మహమ్మద్ (అంజాద్), కొమ్ము శేఖర్, బండ లింగస్వామి, సుదర్శన్ పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు ఎండీ అక్రమ్, కోట సుధాకర్, ఎండీ కరీం, ఇనాయతుల్లా బేగ్, ఎండీ నిజముద్దీన్, లావణం సాయి కుమార్, మని, ప్రవీణ్ తదితరులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గోదాసు పృథ్విరాజ్ పార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయనకు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు

Sthanikam

రామన్నపేటలో గోదాసు పృథ్విరాజ్ జన్మదిన వేడుకలు

Article Image

రామన్నపేట పట్టణంలో మాజీ పిసిసి కార్యదర్శి గోదాసు పృథ్విరాజ్ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండీ జమిరుద్దీన్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కలిసి శాలువాలు కప్పి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రామన్నపేట ఉపసర్పంచ్ మోటే రమేష్, మాజీ డీసీసీబీ డైరెక్టర్ జెల్ల వెంకటేశం, వార్డు సభ్యులు అబ్దుల్ వాహిద్ మహమ్మద్ (అంజాద్), కొమ్ము శేఖర్, బండ లింగస్వామి, సుదర్శన్ పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు ఎండీ అక్రమ్, కోట సుధాకర్, ఎండీ కరీం, ఇనాయతుల్లా బేగ్, ఎండీ నిజముద్దీన్, లావణం సాయి కుమార్, మని, ప్రవీణ్ తదితరులు హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గోదాసు పృథ్విరాజ్ పార్టీకి చేసిన సేవలను కొనియాడుతూ, ఆయనకు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News