Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:20 PM

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం కావాలి. ప్రజల ఐక్యతతోనే సాధ్యం: నకిరేకంటి గణేష్

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం కావాలి. ప్రజల ఐక్యతతోనే సాధ్యం: నకిరేకంటి గణేష్

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం కావాలి. ప్రజల ఐక్యతతోనే సాధ్యం: నకిరేకంటి గణేష్
02-04-2026 91 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఏప్రిల్ 2: రామన్నపేట ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు పార్టీ భేదాలు పక్కనబెట్టి ఐక్యంగా పోరాడాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు నకిరేకంటి గణేష్ పిలుపునిచ్చారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, డీఎస్పీ పార్టీలు కూడా ముందుకు రావాలని ఆయన కోరారు.

ప్రత్యేక నియోజకవర్గ సాధనే ప్రధాన లక్ష్యంగా ప్రతి పౌరుడు భావించి ఉద్యమంలో భాగస్వాములు కావాలని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేతలు, మహిళలు చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఉద్యమ విజయానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా ముందుండాలని అన్నారు.

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం సాధన కోసం అందరూ ఒక్కటై పోరాడితే లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం కావాలి. ప్రజల ఐక్యతతోనే సాధ్యం: నకిరేకంటి గణేష్

Article Image

రామన్నపేట, ఏప్రిల్ 2: రామన్నపేట ప్రాంత అభివృద్ధి దృష్ట్యా ప్రత్యేక నియోజకవర్గం ఏర్పాటు చేయాలని ప్రతి ఒక్కరు పార్టీ భేదాలు పక్కనబెట్టి ఐక్యంగా పోరాడాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు నకిరేకంటి గణేష్ పిలుపునిచ్చారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, బీఎస్పీ, డీఎస్పీ పార్టీలు కూడా ముందుకు రావాలని ఆయన కోరారు.

ప్రత్యేక నియోజకవర్గ సాధనే ప్రధాన లక్ష్యంగా ప్రతి పౌరుడు భావించి ఉద్యమంలో భాగస్వాములు కావాలని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారవేతలు, మహిళలు చురుకుగా పాల్గొనాలని సూచించారు.

ఉద్యమ విజయానికి పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమని, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో మీడియా ముందుండాలని అన్నారు.

రామన్నపేటకు ప్రత్యేక నియోజకవర్గం సాధన కోసం అందరూ ఒక్కటై పోరాడితే లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని గణేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News