Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు ప్రజా పాలన వేదికగా రోడ్డు భద్రత సందేశం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 03:18 PM

రామన్నగూడెం నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా గుగులోతు రవీందర్ నాయక్.

రామన్నగూడెం నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా గుగులోతు రవీందర్ నాయక్.

రామన్నగూడెం నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా గుగులోతు రవీందర్ నాయక్.
March 03, 2026 11:59 AM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుగులోతు రవీందర్ నాయక్ నువ్వు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులు గాజుల శేఖర్, ప్రధాన కార్యదర్శి లాకావత్ సోములు నాయక్, కోశాధికారిగా గుగులోతు వీరు నాయకులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ జిల్లా నాయకులు గుగులో దీప్లా నాయక్, సర్పంచ్ గుగులోతు రాజశేఖర్, ఉప సర్పంచ్ గాజుల వేణు గుగులోతు హత్తి రామ్, ఆంగోతు సేవ, గుగులోతు వీర్య జాటోద్ దేవా, , గుగులోతు బద్రు, గుగులోతు రామోజీ, గుగులోతు వీరు, భూక్య మోనా గుగులోతు హరి సింగ్. తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News