Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:08 AM

రామన్నగూడెం నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా గుగులోతు రవీందర్ నాయక్.

రామన్నగూడెం నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా గుగులోతు రవీందర్ నాయక్.

రామన్నగూడెం నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా గుగులోతు రవీందర్ నాయక్.
03-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుగులోతు రవీందర్ నాయక్ నువ్వు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులు గాజుల శేఖర్, ప్రధాన కార్యదర్శి లాకావత్ సోములు నాయక్, కోశాధికారిగా గుగులోతు వీరు నాయకులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ జిల్లా నాయకులు గుగులో దీప్లా నాయక్, సర్పంచ్ గుగులోతు రాజశేఖర్, ఉప సర్పంచ్ గాజుల వేణు గుగులోతు హత్తి రామ్, ఆంగోతు సేవ, గుగులోతు వీర్య జాటోద్ దేవా, , గుగులోతు బద్రు, గుగులోతు రామోజీ, గుగులోతు వీరు, భూక్య మోనా గుగులోతు హరి సింగ్. తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

రామన్నగూడెం నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా గుగులోతు రవీందర్ నాయక్.

Article Image

సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం రామన్నగూడెం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు గుగులోతు రవీందర్ నాయక్ నువ్వు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులు గాజుల శేఖర్, ప్రధాన కార్యదర్శి లాకావత్ సోములు నాయక్, కోశాధికారిగా గుగులోతు వీరు నాయకులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ జిల్లా నాయకులు గుగులో దీప్లా నాయక్, సర్పంచ్ గుగులోతు రాజశేఖర్, ఉప సర్పంచ్ గాజుల వేణు గుగులోతు హత్తి రామ్, ఆంగోతు సేవ, గుగులోతు వీర్య జాటోద్ దేవా, , గుగులోతు బద్రు, గుగులోతు రామోజీ, గుగులోతు వీరు, భూక్య మోనా గుగులోతు హరి సింగ్. తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఎన్నిక పట్ల సర్వత్ర హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News