Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 04:19 PM

రైతు సుఫల పాదయాత్రలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ

రైతు సుఫల పాదయాత్రలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ

రైతు సుఫల పాదయాత్రలో పాల్గొన్న సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ
January 20, 2026 05:09 PM 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మునగాల స్థానిక ప్రతినిధి పాముల రాఘవేందర్


నేడు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కేంద్రంలో శ్రీ భక్త రామదాసు స్థూపం నుంచి రైతు సంక్షేమము సమాజ ఆరోగ్యానికి సుఫల యాత్ర. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారు. పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో. మండల పరిధిలోని నరసింహపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ డాక్టర్ వేమూరి సత్యనారాయణ. పాల్గొని వారితో పాదయాత్రలో పాల్గొన్నారు. ముందుగా సిద్ధార్థ యోగ విశ్వవిద్యాలయం లో ఏర్పాటుచేసిన రైతులతో సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సందర్భంగా సర్పంచి సత్యనారాయణ మాట్లాడుతూ. ఒక ఆధ్యాత్మిక వేత్తగా ఉన్న శ్రీ శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి. రైతుల కోసం. రైతుల బాగు కోసం సమాజ హితం కోసం సనాతన ధర్మం కోసం వారి కృషి అభినందనీయమని. ప్రతి ఒక్కరూ వారి సందేశాన్ని పాటించి. ప్రకృతికి పర్యావరణానికి. సకల జీవరాసులకు. హాని కలిగించకుండా. ఉండాలని. రైతులు. ఆర్గానిక్ పంటల వైపు మొగ్గు చూపాలని. సేంద్రీయ ఎరువులతోనే పంటలు పండించాలని. రాబోయే రోజుల్లో. ఫెర్టిలైజర్స్ ను క్రమ క్రమంగా తగ్గించాలని. ఈ ఫర్టిలైజర్స్ వల్ల ప్రతి ఒక్కరూ వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని. అలాగే ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో సమాజ సేవలో ముందుండాలని. ప్రతి ఇంటిలో గోమాత ఉండాలని ప్రతి గ్రామంలో గోశాల ఏర్పాటు చేసుకోవాలని. తమ పిల్లలు తల్లిదండ్రుల పట్ల. గౌరవ మర్యాదలతో మెలగాలని. అలాగే సర్వ మానావాళికి ఆరాధ్యుడైన. ఖమ్మం జిల్లాలో కొలువై ఉన్న శ్రీరామచంద్రుడి. ఆశీస్సులతో. భక్త రామదాసు నెలయాడిన. ప్రాంతమైన. నేలకొండపల్లి నుంచి ఈ రైతు సుఫల యాత్ర. ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని. చెప్పిన చిన్న జీయర్ స్వామి గారి. సూక్తులను. ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన. యువకులు. రేవూరి బాబు కిన్నెర మనోజ్. కిన్నెర హరీష్ బీమపంగు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News