Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ కట్టే చెల్లి కోసం.. హెల్మెట్‌ ధరించండి: జిల్లా ఎస్పీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 10:35 PM

రైల్వే టికెట్‌ రద్దు చేస్తే వర్తించే నిబంధనలు ఇవే

రైల్వే టికెట్‌ రద్దు చేస్తే వర్తించే నిబంధనలు ఇవే

రైల్వే టికెట్‌ రద్దు చేస్తే వర్తించే నిబంధనలు ఇవే
29-01-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్థానికం ప్రతినిధి

ఖరారైన రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ను రద్దు చేసుకుంటే ఏ నిబంధనలు అమల్లో ఉంటాయనే విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్‌ను రద్దు చేస్తే కనీస రద్దు ఛార్జీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.ఫస్ట్‌ ఏసీ, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ రద్దుకు రూ.240, ఏసీ సెకండ్‌ క్లాస్‌కు రూ.200, థర్డ్‌ ఏసీ, ఏసీ ఛైర్‌కార్‌, థర్డ్‌ ఏసీ ఎకానమీకి రూ.180, స్లీపర్‌ క్లాస్‌కు రూ.120, సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌కు రూ.60 రద్దు ఛార్జీగా వసూలు చేస్తారు.ఈ మొత్తాన్ని మినహాయించి మిగిలిన చార్జీని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తారని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు టికెట్‌ రద్దు నిబంధనలను ముందుగానే తెలుసుకొని ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలని సూచించారు.

Sthanikam

రైల్వే టికెట్‌ రద్దు చేస్తే వర్తించే నిబంధనలు ఇవే

Article Image

స్థానికం ప్రతినిధి

ఖరారైన రైల్వే టికెట్‌ రిజర్వేషన్‌ను రద్దు చేసుకుంటే ఏ నిబంధనలు అమల్లో ఉంటాయనే విషయంపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నారు. రైలు బయలుదేరే సమయానికి 48 గంటల ముందు టికెట్‌ను రద్దు చేస్తే కనీస రద్దు ఛార్జీని మినహాయించి మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.ఫస్ట్‌ ఏసీ, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ రద్దుకు రూ.240, ఏసీ సెకండ్‌ క్లాస్‌కు రూ.200, థర్డ్‌ ఏసీ, ఏసీ ఛైర్‌కార్‌, థర్డ్‌ ఏసీ ఎకానమీకి రూ.180, స్లీపర్‌ క్లాస్‌కు రూ.120, సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌కు రూ.60 రద్దు ఛార్జీగా వసూలు చేస్తారు.ఈ మొత్తాన్ని మినహాయించి మిగిలిన చార్జీని ప్రయాణికులకు తిరిగి చెల్లిస్తారని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికులు టికెట్‌ రద్దు నిబంధనలను ముందుగానే తెలుసుకొని ఇబ్బందులు లేకుండా వ్యవహరించాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News