Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 24, 2026 04:22 AM

రైతులకు ఇబ్బంది కలగకుండ ధాన్యం కొనుగోలు చేయాలి ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి

రైతులకు ఇబ్బంది కలగకుండ ధాన్యం కొనుగోలు చేయాలి ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి

రైతులకు ఇబ్బంది కలగకుండ ధాన్యం కొనుగోలు చేయాలి  ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి
December 30, 2025 07:06 PM 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
కురవి, స్థానికం ప్రతినిధి

రైతులకు ఇబ్బంది కలగకుండా కాంటాలను వెంట వెంటనే చేసి మిల్లులకు తరలించే విధంగా చూడాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి సూచించారు,కురవి ,అయ్యగారిపల్లి, కొత్తూరు దాన్నెపు కొనుగోలు కేంద్రాలను అయన మంగళవారం సందర్శించి, ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడుతూ కాంటాలు అయిన వెంటనే మిల్లర్లతో సంప్రదించి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే వధంగా చూడాలని, బోనస్ కొంతమంది రైతులకు జమ చేశారని మిగతా రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది క్షేత్రస్థాయిలో, కాంటాలు, లారీలు, మిల్లర్స్ తో మాట్లాడి దిగుమతి త్వరితగతిగా అయ్యేటట్టు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు, ఈ కార్య క్రమంలో సంఘ సి ఈ ఓ జితేందర్, నర్సయ్య సులోచన శరత్ , తురక రమేష్ బుర్ర సమ్మయ్య అప్పల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News