Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:35 AM

రైతులకు ఇబ్బంది కలగకుండ ధాన్యం కొనుగోలు చేయాలి ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి

రైతులకు ఇబ్బంది కలగకుండ ధాన్యం కొనుగోలు చేయాలి ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి

రైతులకు ఇబ్బంది కలగకుండ ధాన్యం కొనుగోలు చేయాలి  ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి
30-12-2025 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
కురవి, స్థానికం ప్రతినిధి

రైతులకు ఇబ్బంది కలగకుండా కాంటాలను వెంట వెంటనే చేసి మిల్లులకు తరలించే విధంగా చూడాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి సూచించారు,కురవి ,అయ్యగారిపల్లి, కొత్తూరు దాన్నెపు కొనుగోలు కేంద్రాలను అయన మంగళవారం సందర్శించి, ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడుతూ కాంటాలు అయిన వెంటనే మిల్లర్లతో సంప్రదించి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే వధంగా చూడాలని, బోనస్ కొంతమంది రైతులకు జమ చేశారని మిగతా రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది క్షేత్రస్థాయిలో, కాంటాలు, లారీలు, మిల్లర్స్ తో మాట్లాడి దిగుమతి త్వరితగతిగా అయ్యేటట్టు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు, ఈ కార్య క్రమంలో సంఘ సి ఈ ఓ జితేందర్, నర్సయ్య సులోచన శరత్ , తురక రమేష్ బుర్ర సమ్మయ్య అప్పల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

Sthanikam

రైతులకు ఇబ్బంది కలగకుండ ధాన్యం కొనుగోలు చేయాలి ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి

Article Image
కురవి, స్థానికం ప్రతినిధి

రైతులకు ఇబ్బంది కలగకుండా కాంటాలను వెంట వెంటనే చేసి మిల్లులకు తరలించే విధంగా చూడాలని ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డి సూచించారు,కురవి ,అయ్యగారిపల్లి, కొత్తూరు దాన్నెపు కొనుగోలు కేంద్రాలను అయన మంగళవారం సందర్శించి, ఈ సందర్భంగా నిర్వాహకులతో మాట్లాడుతూ కాంటాలు అయిన వెంటనే మిల్లర్లతో సంప్రదించి డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే వధంగా చూడాలని, బోనస్ కొంతమంది రైతులకు జమ చేశారని మిగతా రైతులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటుంది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బంది క్షేత్రస్థాయిలో, కాంటాలు, లారీలు, మిల్లర్స్ తో మాట్లాడి దిగుమతి త్వరితగతిగా అయ్యేటట్టు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు, ఈ కార్య క్రమంలో సంఘ సి ఈ ఓ జితేందర్, నర్సయ్య సులోచన శరత్ , తురక రమేష్ బుర్ర సమ్మయ్య అప్పల వెంకన్న తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News