Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:55 AM

పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు

పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు

పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు
18-04-2026 70 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఆమె నేరుగా ప్రజల వినతులను స్వీకరించారు.ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు

ఈ సందర్భంగా ప్రతి అర్జీని ప్రాధాన్యతగా పరిగణించి, సంబంధిత అధికారులతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూవివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు.

ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా త్వరితగతిన పరిష్కారం అందించగలమని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత విధానాలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.


Sthanikam

పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు

Article Image

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఆమె నేరుగా ప్రజల వినతులను స్వీకరించారు.ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు

ఈ సందర్భంగా ప్రతి అర్జీని ప్రాధాన్యతగా పరిగణించి, సంబంధిత అధికారులతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూవివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు.

ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా త్వరితగతిన పరిష్కారం అందించగలమని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత విధానాలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News