Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ భూమిపై మట్టి మాఫియా… రైల్వే పనుల పేరిట అక్రమ తవ్వకాలు! కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 03:56 PM

పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు

పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు

పెనుకొండలో మంత్రి సవిత ప్రజా దర్బార్ – సమస్యల పరిష్కారానికి తక్షణ ఆదేశాలు
April 18, 2026 02:14 PM 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌ కార్యక్రమంలో ఆమె నేరుగా ప్రజల వినతులను స్వీకరించారు.ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు

ఈ సందర్భంగా ప్రతి అర్జీని ప్రాధాన్యతగా పరిగణించి, సంబంధిత అధికారులతో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో ఎటువంటి ఆలస్యం జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు భూవివాదాలు, పింఛన్లు, రేషన్ కార్డులు, తాగునీటి సమస్యలు వంటి అంశాలపై తమ వినతిపత్రాలను సమర్పించారు.

ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారా త్వరితగతిన పరిష్కారం అందించగలమని మంత్రి సవిత పేర్కొన్నారు. ప్రభుత్వ పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత విధానాలే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News