Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:54 AM

పీఆర్టీయూ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం. విద్యార్థుల విజయాలు జిల్లాకు గర్వకారణం : మంత్రి వాకిటి శ్రీహరి

పీఆర్టీయూ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం. విద్యార్థుల విజయాలు జిల్లాకు గర్వకారణం : మంత్రి వాకిటి శ్రీహరి

పీఆర్టీయూ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం.  విద్యార్థుల విజయాలు జిల్లాకు గర్వకారణం : మంత్రి వాకిటి శ్రీహరి
29-05-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పదో తరగతి ప్రతిభావంతుల విద్యార్థులకు ఘన సన్మానం

:పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక మాట్లాడుతూ విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రఘువీర్, జేఎల్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పీఆర్టీయూ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం. విద్యార్థుల విజయాలు జిల్లాకు గర్వకారణం : మంత్రి వాకిటి శ్రీహరి

Article Image

పదో తరగతి ప్రతిభావంతుల విద్యార్థులకు ఘన సన్మానం

:పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని అంజనా గార్డెన్‌లో శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను సన్మానించి అవార్డులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక, భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాజ్‌కుమార్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరచడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ సిహెచ్ ప్రియాంక మాట్లాడుతూ విద్యార్థుల విజయంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర కీలకమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ ఉపాధ్యాయ సంఘం నాయకులు జనార్దన్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రఘువీర్, జేఎల్ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News