Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 10:10 PM

పసునూరు లో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు

పసునూరు లో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు

పసునూరు లో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు
29-03-2026 90 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించబడినాయి. గ్రామ యువకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ట్రాక్టర్ల యూనికాన్ యూనియన్ లో సంయుక్తంగా నిర్వహించినారు. ట్రాక్టర్ల శక్తి వేగం, డ్రైవింగ్ అయిపోయిందని ప్రదర్శించే విధంగా వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేయగా ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రేగోజు నరసింహ చారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోగుల వెంకటరెడ్డి తండ్రి ఇస్తాపరెడ్డి, రాగి పని ధనంజయ చారి, వీరమళ్ళ సందీప్, కెసిఆర్, ఎస్కే ఖాదర్, ఇద్రిస్, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పసునూరు లో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు

Article Image

నాంపల్లి మండలం పసునూరు గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ట్రాక్టర్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించబడినాయి. గ్రామ యువకులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేశారు. ఈ కార్యక్రమాన్ని గ్రామ పెద్దలు ట్రాక్టర్ల యూనికాన్ యూనియన్ లో సంయుక్తంగా నిర్వహించినారు. ట్రాక్టర్ల శక్తి వేగం, డ్రైవింగ్ అయిపోయిందని ప్రదర్శించే విధంగా వివిధ రకాల పోటీలను ఏర్పాటు చేయగా ప్రేక్షకులు ఆసక్తిగా వీక్షించారు. పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు ట్రోఫీలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ రేగోజు నరసింహ చారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోగుల వెంకటరెడ్డి తండ్రి ఇస్తాపరెడ్డి, రాగి పని ధనంజయ చారి, వీరమళ్ళ సందీప్, కెసిఆర్, ఎస్కే ఖాదర్, ఇద్రిస్, ట్రాక్టర్ యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News