Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:24 AM

పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!

పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!

పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!
04-03-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ పశు ఔషధ బ్యాంక్ నకి వరుసగా మూడవ నెల విరాళం

చలమల్ల వెంకట లక్ష్మారెడ్డి దానగుణం వెలకట్టలేనిది

డా. పి.పెంటయ్య, అసిస్టెంట్ డైరెక్టర్

ఎవరైనా దానగుణం తో ఒకసారి విరాళమిస్తారు, లేదంటే సంవత్సరానికోసారి ఇస్తారు. అదే పశువులకోసం అయితే ఇలాంటి దాతలు అత్యంత అరుదు. వీరు మాత్రం పశు ఆరోగ్య సేవే పరమావధిగా భావించి జనవరి నుండి ప్రతీ నెలా క్రమం తప్పకుండా నెలకి అయిదు వేల రూపాయల అత్యవసర పశు ఔషధాలను కోదాడ పశు ఔషధ బ్యాంక్ నకు అందజేయడం అత్యంత విశేషం.

వివరాల్లోకి వెళ్తే కోదాడ పట్టణంలో. నీటిపారుదల శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు సత్యసాయి సేవాట్రస్ట్ జిల్లా కమిటీ సభ్యులు చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి మూగజీవాలపై అనిర్వచనీయమైన ప్రేమాభిమానాలతో పశు ఔషధ బ్యాంక్ నకు ఈ నెల కూడా పశు ఔషధాలను విరాళంగా అందించి జీవులపై ప్రేమాభిమానాలు పంచుతున్నారు .

గతం లో పశు ఔషధాలతో పాటు ఇంతవరకు ఎవ్వరూ అందించని విధంగా ఇండైరెక్ట్ ఆప్తాల్మోస్కోప్ సైతం అందించారు.

ఇచ్చిన మాట ప్రకారం మూగజీవాలకోసం, వాటియజమానులపై ఆర్ధికభారం తగ్గించి పశుపోషణ లాభసాటిగా మార్చడం కోసం తన వంతుగా నిరంతరం కొనసాగుతున్న చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి దాతృత్వం వెలకట్టలేనిది అని అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశంసించారు .

ఔషధపంపిణీ కార్యక్రమములో కోదాడ మండల పశువైద్యాధికారి డా. భూక్యా మధు, అనంతగిరి మండల పశువైద్యాధికారి డా . సిరిపురపు సురేంద్ర సిబ్బంది రాజు, చంద్రకళ , బాలచంద్ర పాల్గొన్నారు

Sthanikam

పశు ఔషధ బ్యాంకుకు విరాళం .. !!

Article Image

కోదాడ పశు ఔషధ బ్యాంక్ నకి వరుసగా మూడవ నెల విరాళం

చలమల్ల వెంకట లక్ష్మారెడ్డి దానగుణం వెలకట్టలేనిది

డా. పి.పెంటయ్య, అసిస్టెంట్ డైరెక్టర్

ఎవరైనా దానగుణం తో ఒకసారి విరాళమిస్తారు, లేదంటే సంవత్సరానికోసారి ఇస్తారు. అదే పశువులకోసం అయితే ఇలాంటి దాతలు అత్యంత అరుదు. వీరు మాత్రం పశు ఆరోగ్య సేవే పరమావధిగా భావించి జనవరి నుండి ప్రతీ నెలా క్రమం తప్పకుండా నెలకి అయిదు వేల రూపాయల అత్యవసర పశు ఔషధాలను కోదాడ పశు ఔషధ బ్యాంక్ నకు అందజేయడం అత్యంత విశేషం.

వివరాల్లోకి వెళ్తే కోదాడ పట్టణంలో. నీటిపారుదల శాఖ ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ మరియు సత్యసాయి సేవాట్రస్ట్ జిల్లా కమిటీ సభ్యులు చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి మూగజీవాలపై అనిర్వచనీయమైన ప్రేమాభిమానాలతో పశు ఔషధ బ్యాంక్ నకు ఈ నెల కూడా పశు ఔషధాలను విరాళంగా అందించి జీవులపై ప్రేమాభిమానాలు పంచుతున్నారు .

గతం లో పశు ఔషధాలతో పాటు ఇంతవరకు ఎవ్వరూ అందించని విధంగా ఇండైరెక్ట్ ఆప్తాల్మోస్కోప్ సైతం అందించారు.

ఇచ్చిన మాట ప్రకారం మూగజీవాలకోసం, వాటియజమానులపై ఆర్ధికభారం తగ్గించి పశుపోషణ లాభసాటిగా మార్చడం కోసం తన వంతుగా నిరంతరం కొనసాగుతున్న చలమల్ల వెంకటలక్ష్మారెడ్డి దాతృత్వం వెలకట్టలేనిది అని అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశంసించారు .

ఔషధపంపిణీ కార్యక్రమములో కోదాడ మండల పశువైద్యాధికారి డా. భూక్యా మధు, అనంతగిరి మండల పశువైద్యాధికారి డా . సిరిపురపు సురేంద్ర సిబ్బంది రాజు, చంద్రకళ , బాలచంద్ర పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News