Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హైదరాబాద్‌లో యువజన కాంగ్రెస్ మహా ధర్నా కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 09:12 PM

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...
April 18, 2026 07:53 PM 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మైనారిటీ గురుకుల పాఠశాల హెడ్ కుక్ షేక్ మదర్ బి, హెచ్/ యాకుబ్ అలి ను తుంగతుర్తి ప్రిన్సిపాల్ ఉమా రెడ్డి, చెప్పుకోలేని భాషలో తిట్టి స్కూల్ నుంచి పంపించడంతో, మరుసటి రోజు అనగా శనివారం 18.4.2026 నాడు తిరిగి స్కూలుకు వెళ్లగా, స్కూల్లో కి రాకుండా ఎండలో 6 గంటల పాటు నిలబెట్టడంతో కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనితో సీరియస్ ఉండడంతో అక్కడి నుండి 108లో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. జరిగిన సంఘటనపై వెంటనే కలెక్టర్ స్పందించి, ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చిందో, విచారణ జరిపించి, ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని హెడ్కుక్ మదర్ బి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News