PRINT TIME: April 18, 2026 09:12 PM
ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...
ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...
April 18, 2026 07:53 PM
65 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి మైనారిటీ గురుకుల పాఠశాల హెడ్ కుక్ షేక్ మదర్ బి, హెచ్/ యాకుబ్ అలి ను తుంగతుర్తి ప్రిన్సిపాల్ ఉమా రెడ్డి, చెప్పుకోలేని భాషలో తిట్టి స్కూల్ నుంచి పంపించడంతో, మరుసటి రోజు అనగా శనివారం 18.4.2026 నాడు తిరిగి స్కూలుకు వెళ్లగా, స్కూల్లో కి రాకుండా ఎండలో 6 గంటల పాటు నిలబెట్టడంతో కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనితో సీరియస్ ఉండడంతో అక్కడి నుండి 108లో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. జరిగిన సంఘటనపై వెంటనే కలెక్టర్ స్పందించి, ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చిందో, విచారణ జరిపించి, ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని హెడ్కుక్ మదర్ బి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి