Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 01:07 AM

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...

ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి...
April 18, 2026 07:53 PM 262 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మైనారిటీ గురుకుల పాఠశాల హెడ్ కుక్ షేక్ మదర్ బి, హెచ్/ యాకుబ్ అలి ను తుంగతుర్తి ప్రిన్సిపాల్ ఉమా రెడ్డి, చెప్పుకోలేని భాషలో తిట్టి స్కూల్ నుంచి పంపించడంతో, మరుసటి రోజు అనగా శనివారం 18.4.2026 నాడు తిరిగి స్కూలుకు వెళ్లగా, స్కూల్లో కి రాకుండా ఎండలో 6 గంటల పాటు నిలబెట్టడంతో కళ్ళు తిరిగి పడిపోవడంతో హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనితో సీరియస్ ఉండడంతో అక్కడి నుండి 108లో సూర్యాపేట ఏరియా హాస్పిటల్ పంపించడం జరిగింది. జరిగిన సంఘటనపై వెంటనే కలెక్టర్ స్పందించి, ఎందుకు ఈ విధంగా చేయవలసి వచ్చిందో, విచారణ జరిపించి, ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని హెడ్కుక్ మదర్ బి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News