Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 12:00 AM

పరీక్షల ముందు విద్యార్థులకు ప్రోత్సాహం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ

పరీక్షల ముందు విద్యార్థులకు ప్రోత్సాహం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ

పరీక్షల ముందు విద్యార్థులకు ప్రోత్సాహం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ
March 12, 2026 09:56 PM 6 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

యాదాద్రి భువనగిరి, : పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు భువనగిరి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ప్రి న్సిపాల్ శౌ రెడ్డి పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, స్కేల్ తదితర అవసరమైన వస్తువులను బహుమతిగా అందజేశారు. పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏజీఎం వీర రహ్మాన్, డీన్ శేఖర్, పదో తరగతి ఇన్‌చార్జ్ భిక్షం, అకౌంటెంట్ శక్తి స్వరూప్, పీఈటీ మహేష్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News