Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:14 PM

పరీక్షల ముందు విద్యార్థులకు ప్రోత్సాహం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ

పరీక్షల ముందు విద్యార్థులకు ప్రోత్సాహం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ

పరీక్షల ముందు విద్యార్థులకు ప్రోత్సాహం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ
March 12, 2026 09:56 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి, : పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు భువనగిరి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ప్రి న్సిపాల్ శౌ రెడ్డి పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, స్కేల్ తదితర అవసరమైన వస్తువులను బహుమతిగా అందజేశారు. పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఏజీఎం వీర రహ్మాన్, డీన్ శేఖర్, పదో తరగతి ఇన్‌చార్జ్ భిక్షం, అకౌంటెంట్ శక్తి స్వరూప్, పీఈటీ మహేష్‌తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News