PRINT TIME: March 13, 2026 12:00 AM
పరీక్షల ముందు విద్యార్థులకు ప్రోత్సాహం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ
పరీక్షల ముందు విద్యార్థులకు ప్రోత్సాహం పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ మెటీరియల్ పంపిణీ
March 12, 2026 09:56 PM
6 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
యాదాద్రి భువనగిరి, : పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం అందించేందుకు భువనగిరి పట్టణంలోని శ్రీ చైతన్య స్కూల్ప్రి న్సిపాల్ శౌ రెడ్డి పరీక్షా సామగ్రిని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పెన్నులు, పెన్సిళ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, స్కేల్ తదితర అవసరమైన వస్తువులను బహుమతిగా అందజేశారు. పరీక్షల్లో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని ప్రిన్సిపాల్ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏజీఎం వీర రహ్మాన్, డీన్ శేఖర్, పదో తరగతి ఇన్చార్జ్ భిక్షం, అకౌంటెంట్ శక్తి స్వరూప్, పీఈటీ మహేష్తో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి