తుంగతుర్తి;అనునిత్యం మనం చేసే పనుల వలన మనం శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురై అనేక రుగ్మతలకు గురువు అవుతున్న విషయాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరం ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా అభ్యసనం ధ్యానాన్ని చేయాలని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ కోరినారు. మండలం గొట్టిపర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి యోగ చేసి మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ.... యోగ అభ్యసనం ద్వారా మనం మనసు ప్రశాంతత పొందుతామని ఆరోగ్య రుగ్మతులను అధిగమిస్తామని మంచి ఆరోగ్యంతో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
PRINT TIME: September 08, 2026 01:38 PM
ప్రతిరోజు యోగ అభ్యసనం ధ్యానం చేయాలి; పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్
ప్రతిరోజు యోగ అభ్యసనం ధ్యానం చేయాలి; పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహేందర్
23-07-2026
8 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
తుంగతుర్తి;అనునిత్యం మనం చేసే పనుల వలన మనం శారీరకంగా మానసికంగా ఒత్తిడికి గురై అనేక రుగ్మతలకు గురువు అవుతున్న విషయాలను అధిగమించడానికి ప్రతి ఒక్కరం ప్రతిరోజు కొంత సమయాన్ని యోగా అభ్యసనం ధ్యానాన్ని చేయాలని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ కోరినారు. మండలం గొట్టిపర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి యోగ చేసి మాట్లాడారు. అనంతరం వారు మాట్లాడుతూ.... యోగ అభ్యసనం ద్వారా మనం మనసు ప్రశాంతత పొందుతామని ఆరోగ్య రుగ్మతులను అధిగమిస్తామని మంచి ఆరోగ్యంతో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి