Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వియాస్ ఫార్మాలో కెమికల్ లీక్ కలకలం పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 23, 2026 12:39 PM

ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి; సర్పంచ్ మల్లేష్

ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి; సర్పంచ్ మల్లేష్

ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి;  సర్పంచ్ మల్లేష్
February 22, 2026 07:18 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం సంగేo గ్రామంలో ఆదివారం నాడు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలోని ప్రజలందరూ ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సద్వినియే గ o చేసుకోవాలని కోరారు. వైద్యులు తెలిపిన ప్రకారంమొత్తం గ్రామంలో 70 మందికి పరీక్షలు చేయించగా అందులో 20 మందికి కంటి ఆపరేషన్ చికిత్సకు పంపించడం జరిగిందనీ,పదిమందికి అద్దాలు ఇవ్వడం జరిగిందనీ, మిగతా వారికి కంటికి సంబంధించిన మందులను ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ ముత్తయ్య, వైద్య సిబ్బంది, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న, కాకులారపు బిక్షం రెడ్డి, వార్డ్ మెంబర్లు భాగ్యమ్మ, యూత్ అధ్యక్షులు మహేందర్, సోమయ్య, కలకోట్ల లక్ష్మమ్మ ,ఆనందం, వీరబోయిన ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు








మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News