Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తై-బజార్‌పై అబద్ధపు ప్రచారాలు మానుకోవాలి: గుమిడెల్లి రమేష్ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 06:26 PM

ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి; సర్పంచ్ మల్లేష్

ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి; సర్పంచ్ మల్లేష్

ప్రతి ఒక్కరు కంటి వైద్య పరీక్షలు చేయించుకోవాలి;  సర్పంచ్ మల్లేష్
February 22, 2026 07:18 PM 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండలం సంగేo గ్రామంలో ఆదివారం నాడు ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని స్థానిక సర్పంచ్ కలకోట్ల మల్లేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలోని ప్రజలందరూ ఈ ఉచిత కంటి పరీక్ష శిబిరాన్ని సద్వినియే గ o చేసుకోవాలని కోరారు. వైద్యులు తెలిపిన ప్రకారంమొత్తం గ్రామంలో 70 మందికి పరీక్షలు చేయించగా అందులో 20 మందికి కంటి ఆపరేషన్ చికిత్సకు పంపించడం జరిగిందనీ,పదిమందికి అద్దాలు ఇవ్వడం జరిగిందనీ, మిగతా వారికి కంటికి సంబంధించిన మందులను ఇచ్చినట్లు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ జటంగి నీలమ్మ ముత్తయ్య, వైద్య సిబ్బంది, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకన్న, కాకులారపు బిక్షం రెడ్డి, వార్డ్ మెంబర్లు భాగ్యమ్మ, యూత్ అధ్యక్షులు మహేందర్, సోమయ్య, కలకోట్ల లక్ష్మమ్మ ,ఆనందం, వీరబోయిన ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు








మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News