PRINT TIME: March 04, 2026 08:37 PM
ప్రత్యేక పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
ప్రత్యేక పూజలు పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు
March 04, 2026 06:23 PM
3 Views
స్థానికం ప్రతినిధి :
Malkajgiri mandal
Prabhakar
ఈస్ట్ ఆనంద్ బాగ్ డివిజన్ పరిధిలోని అనంత సరస్వతి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాజీ కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ ఓ రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బి బ్లాక్ అద్యక్షుడు వెంకటేష్ యాదవ్, బి కే శ్రీనివాస్,పిట్టల శ్రీనివాస్, జి ఎన్ వి సతీష్ కుమార్,ఎస్ ఆర్ ప్రసాద్, టెంపుల్ చైర్మన్ కే హరీష్,ప్రవీణ్, సత్యమూర్తి, బాబు, సత్యనారాయణ, సంపత్ గౌడ్, వైనాల ప్రవీణ్, వినోద్ యాదవ్, సయ్యద్ యూసిఫ్ బాయ్, బ్రహ్మయ్య రాందాస్ సంతోష్ ముదిరాజ్,నాగరాజు సురేష్ సింగ్,రాము,రామ కృష్ణ,సిరిగిరి రాజు,రఘు యాదవ్, సందీప్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి