Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:15 PM

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
20-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి, :

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మొత్తం 55 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అందిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు 40, మున్సిపాలిటీకి 5, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు 2, జిల్లా పంచాయతీకి 2, జిల్లా విద్యాశాఖకు 2 దరఖాస్తులు వచ్చాయి. కోఆపరేటివ్, ఎస్సీ కార్పొరేషన్, చేనేత, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖలకు ఒక్కటి చొప్పున అందినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణి అర్జీలకు సత్వర పరిష్కారం చేయాలి అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

Article Image

భువనగిరి, :

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు అధికారులను ఆదేశించారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. మొత్తం 55 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏ ఒక్క అర్జీ కూడా పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

అందిన దరఖాస్తుల్లో రెవెన్యూ శాఖకు 40, మున్సిపాలిటీకి 5, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌కు 2, జిల్లా పంచాయతీకి 2, జిల్లా విద్యాశాఖకు 2 దరఖాస్తులు వచ్చాయి. కోఆపరేటివ్, ఎస్సీ కార్పొరేషన్, చేనేత, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తదితర శాఖలకు ఒక్కటి చొప్పున అందినట్లు వివరించారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణితో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News