Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 04:53 AM

ప్రభుత్వ విప్ చేతుల మీదుగా వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ

ప్రభుత్వ విప్ చేతుల మీదుగా వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ

ప్రభుత్వ విప్ చేతుల మీదుగా వడ్డే ఓబన్న విగ్రహ ఆవిష్కరణ
April 20, 2026 07:28 PM 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్ట పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వడ్డే ఓబన్న విగ్రహాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ క్షేత్రం మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డరులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని అన్నారు వడ్డెరను ఆదుకునేందుకు గా కృషి చేస్తామని అన్నారు ప్రభుత్వం తరఫున వారి సంక్షేమానికి నిధులు కేటాయించేందుకు అసెంబ్లీలో మాట్లాడుతామని అన్నారు . వడ్డేరుల సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన వడ్డరుల సభలో వారు పాల్గొని మాట్లాడారు అన్ని విధాలుగా వడ్డరులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి ఆయిలి మల్లు, , కొడదల అంజయ్య పీట్ల మల్లేష్ కొంచెం దేవరాజ్ వరికుప్పల వెంకటేష్, పల్లపు బాలయ్య సురేష్ మహేష్ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News