Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 10:44 PM

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య; సర్పంచ్ మల్లేష్

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య; సర్పంచ్ మల్లేష్

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య; సర్పంచ్ మల్లేష్
April 17, 2026 07:14 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య ఉంటుందని సర్పంచ్ కలకలం మల్లేష్ అన్నారు. శుక్రవారంమండలం సంగేo గ్రామంలో మన ఊరి మనబడి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు. విద్యార్థులను చక్కటి విద్య అభ్యసన చేయడానికి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు ఉన్నాయని అన్నారు. గ్రామంలో తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి , వార్డు మెంబర్లు ఏస మల్ల భాగ్యమ్మ, దుబ్బాక విజయ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు యశమల్ల వెంకన్న ,జటంగి రవి, మండల పార్టీ ఉపాధ్యక్షులు మారగాని వెంకటయ్య, మల్యాల రాములు ,మాజీ ఉపసర్పంచ్ జటంగి అనిత లింగయ్య ,మాజీ సర్పంచ్ మల్లమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు నాగమ్మ, ఎస్ఎంసి చైర్మన్ సరిత జనార్ధన్ , కృష్ణ ,అంగన్వాడీ టీచర్లు, రమేష్, బాలరాజు, కిరణ్, రమేష్ ,నాగేష్, నాగరాజు, సత్తిరెడ్డి ,జగన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, బిక్షం, మల్లేష్ ,నాగయ్య ,లింగయ్య ,ప్రశాంతు, నరేష్, శ్రీను, నాగరాజు, బింగి సందీప్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News