Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 05:05 AM

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య; సర్పంచ్ మల్లేష్

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య; సర్పంచ్ మల్లేష్

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య; సర్పంచ్ మల్లేష్
17-04-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య ఉంటుందని సర్పంచ్ కలకలం మల్లేష్ అన్నారు. శుక్రవారంమండలం సంగేo గ్రామంలో మన ఊరి మనబడి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు. విద్యార్థులను చక్కటి విద్య అభ్యసన చేయడానికి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు ఉన్నాయని అన్నారు. గ్రామంలో తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి , వార్డు మెంబర్లు ఏస మల్ల భాగ్యమ్మ, దుబ్బాక విజయ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు యశమల్ల వెంకన్న ,జటంగి రవి, మండల పార్టీ ఉపాధ్యక్షులు మారగాని వెంకటయ్య, మల్యాల రాములు ,మాజీ ఉపసర్పంచ్ జటంగి అనిత లింగయ్య ,మాజీ సర్పంచ్ మల్లమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు నాగమ్మ, ఎస్ఎంసి చైర్మన్ సరిత జనార్ధన్ , కృష్ణ ,అంగన్వాడీ టీచర్లు, రమేష్, బాలరాజు, కిరణ్, రమేష్ ,నాగేష్, నాగరాజు, సత్తిరెడ్డి ,జగన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, బిక్షం, మల్లేష్ ,నాగయ్య ,లింగయ్య ,ప్రశాంతు, నరేష్, శ్రీను, నాగరాజు, బింగి సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్య; సర్పంచ్ మల్లేష్

Article Image

తుంగతుర్తి ప్రభుత్వ పాఠశాలలోనే మెరుగైన విద్య ఉంటుందని సర్పంచ్ కలకలం మల్లేష్ అన్నారు. శుక్రవారంమండలం సంగేo గ్రామంలో మన ఊరి మనబడి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలకు మౌలిక వసతులు కల్పిస్తుందని అన్నారు. విద్యార్థులను చక్కటి విద్య అభ్యసన చేయడానికి పాఠశాలలో ఉపాధ్యాయులు ఉన్నారని అన్నారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వసతులు ఉన్నాయని అన్నారు. గ్రామంలో తల్లిదండ్రులు తమ యొక్క పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని అన్నారు. పాఠశాల అభివృద్ధి కోసం సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జటంగి నీలమ్మ , పాఠశాల ప్రధానోపాధ్యాయులు నర్సిరెడ్డి , వార్డు మెంబర్లు ఏస మల్ల భాగ్యమ్మ, దుబ్బాక విజయ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు యశమల్ల వెంకన్న ,జటంగి రవి, మండల పార్టీ ఉపాధ్యక్షులు మారగాని వెంకటయ్య, మల్యాల రాములు ,మాజీ ఉపసర్పంచ్ జటంగి అనిత లింగయ్య ,మాజీ సర్పంచ్ మల్లమ్మ, మహిళా సంఘం అధ్యక్షురాలు నాగమ్మ, ఎస్ఎంసి చైర్మన్ సరిత జనార్ధన్ , కృష్ణ ,అంగన్వాడీ టీచర్లు, రమేష్, బాలరాజు, కిరణ్, రమేష్ ,నాగేష్, నాగరాజు, సత్తిరెడ్డి ,జగన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, బిక్షం, మల్లేష్ ,నాగయ్య ,లింగయ్య ,ప్రశాంతు, నరేష్, శ్రీను, నాగరాజు, బింగి సందీప్, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News