Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జ్యోతిబా ఫూలే జయంతి వేడుకల్లో చెక్కుల పంపిణీ వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 02:06 PM

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.
December 29, 2025 03:22 PM 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist


ప్రతీ ఆదివారం పెద్దమ్మ తల్లి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ

అందోల్, స్థానికం ప్రతినిధి.

జోగిపేట పట్టణం కు దగ్గర లోని మాసానీ పల్లి గ్రామంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డి బి నాగభూషణం, బిఆరెస్ నాయకులు చాపల వెంకటేశం.

అందోల్ నియోజక వర్గం బిఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పి. నారాయణ ముదిరాజ్ ఎంతో పట్టుదలతో శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవాలయం నిర్మాణం కోసం కృషి చేసి అందరు భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేయడం జరగింది. ఎంతో మహిమాన్వితము అయిన అమ్మ వారిని దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి ఆదివారం దేవాలయం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాసానిపల్లి, జోగిపేటతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News