Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 09:58 AM

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.
December 29, 2025 03:22 PM 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist


ప్రతీ ఆదివారం పెద్దమ్మ తల్లి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ

అందోల్, స్థానికం ప్రతినిధి.

జోగిపేట పట్టణం కు దగ్గర లోని మాసానీ పల్లి గ్రామంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డి బి నాగభూషణం, బిఆరెస్ నాయకులు చాపల వెంకటేశం.

అందోల్ నియోజక వర్గం బిఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పి. నారాయణ ముదిరాజ్ ఎంతో పట్టుదలతో శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవాలయం నిర్మాణం కోసం కృషి చేసి అందరు భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేయడం జరగింది. ఎంతో మహిమాన్వితము అయిన అమ్మ వారిని దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి ఆదివారం దేవాలయం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాసానిపల్లి, జోగిపేటతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News