Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:30 PM

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.
29-12-2025 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist


ప్రతీ ఆదివారం పెద్దమ్మ తల్లి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ

అందోల్, స్థానికం ప్రతినిధి.

జోగిపేట పట్టణం కు దగ్గర లోని మాసానీ పల్లి గ్రామంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డి బి నాగభూషణం, బిఆరెస్ నాయకులు చాపల వెంకటేశం.

అందోల్ నియోజక వర్గం బిఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పి. నారాయణ ముదిరాజ్ ఎంతో పట్టుదలతో శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవాలయం నిర్మాణం కోసం కృషి చేసి అందరు భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేయడం జరగింది. ఎంతో మహిమాన్వితము అయిన అమ్మ వారిని దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి ఆదివారం దేవాలయం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాసానిపల్లి, జోగిపేటతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

Sthanikam

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న బిఆరెస్ నాయకులు.

Article Image


ప్రతీ ఆదివారం పెద్దమ్మ తల్లి దేవాలయంలో అన్న ప్రసాద వితరణ

అందోల్, స్థానికం ప్రతినిధి.

జోగిపేట పట్టణం కు దగ్గర లోని మాసానీ పల్లి గ్రామంలో వెలసిన శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దర్శనం చేసుకున్నారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ డి బి నాగభూషణం, బిఆరెస్ నాయకులు చాపల వెంకటేశం.

అందోల్ నియోజక వర్గం బిఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు పి. నారాయణ ముదిరాజ్ ఎంతో పట్టుదలతో శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారి దేవాలయం నిర్మాణం కోసం కృషి చేసి అందరు భక్తుల సహకారంతో ఆలయ నిర్మాణం చేయడం జరగింది. ఎంతో మహిమాన్వితము అయిన అమ్మ వారిని దర్శించుకున్న భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి ఆదివారం దేవాలయం వద్ద అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మాసానిపల్లి, జోగిపేటతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు శ్రీ పెద్దమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News