Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:24 PM

ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
11-03-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదగిరిగుట్టయాదగిరిగుట్ట మండలంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం నెం.145, ఇందిరా కాలనీ వద్ద ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ మ్యాపింగ్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల వివరాలు ఖచ్చితంగా నమోదు కావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేక ఎస్‌ఐఆర్ ప్రక్రియను సక్రమంగా రూపొందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ గణేష్ నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

Article Image

యాదగిరిగుట్టయాదగిరిగుట్ట మండలంలో నిర్వహిస్తున్న ప్రత్యేక ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ జాబితా మ్యాపింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి బుధవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రం నెం.145, ఇందిరా కాలనీ వద్ద ఓటర్ల వివరాలను పరిశీలిస్తూ మ్యాపింగ్ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఓటర్ల వివరాలు ఖచ్చితంగా నమోదు కావడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేక ఎస్‌ఐఆర్ ప్రక్రియను సక్రమంగా రూపొందించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మ్యాపింగ్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ గణేష్ నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News