చిట్యాల మండలం
గుండ్రంపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాచకొండ కృష్ణయ్య కుమార్తె మానస, సంతోష్ కుమార్ వివాహ మహోత్స వేడుక ఆదివారం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో కందిమల్ల శిశుపాల్ రెడ్డి,
పందిరి శ్రీనివాస్,
ఏళ్ల బుచ్చిరెడ్డి,
రంగారావు, రామచందర్, బోయపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి