Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 02:25 AM

నూతన దంపతులకు ఆశీస్సులు తెలిపిన సర్పంచ్ విక్రమ్

నూతన దంపతులకు ఆశీస్సులు తెలిపిన సర్పంచ్ విక్రమ్

నూతన దంపతులకు ఆశీస్సులు తెలిపిన సర్పంచ్ విక్రమ్
March 07, 2026 03:13 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆత్మకూర్‌లోని వైబీఆర్ గార్డెన్స్‌లో ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడు రాధారపు సాయినాధ్–రమ్యల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఇంద్రపాలనగరం సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో సాగాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా ఉప సర్పంచ్ నల్ల జయసుధ స్వామి, బీఆర్‌ఎస్ మండల నాయకుడు రాస వెంకటేష్, బీజేపీ నాయకులు రాజన్నగారి రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకుడు చిన్నపాక శ్రీనివాస్, చిన్నపాక సురేష్, కాటపల్లి మహేష్, నల్ల నెహ్రు బాబు, తుమ్మల నర్సింహా తదితరులు పాల్గొని వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News