Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 06:41 AM

నిశ్చితార్థ వేడుకకు హాజరైన కందాళ ఉపేందర్ రెడ్డి

నిశ్చితార్థ వేడుకకు హాజరైన కందాళ ఉపేందర్ రెడ్డి

నిశ్చితార్థ వేడుకకు హాజరైన కందాళ ఉపేందర్ రెడ్డి
March 07, 2026 06:48 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కోదాడ: మండలంలోని తమరబండపాలెం గ్రామంలో శ్రీ చిట్టూరి రాంబాబు కుమార్తె కీర్తిశ్రీ – కృష్ణప్రసాద్‌ల నిశ్చితార్థాన్ని పురస్కరించుకొని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం వారి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు.

ఈ సందర్భంగా రాంబాబు కుటుంబ సభ్యులకు ఆత్మీయ శుభాకాంక్షలు తెలిపారు. కాబోయే వధూవరులు కీర్తిశ్రీ, కృష్ణప్రసాద్‌లు సుఖసంతోషాలతో జీవితాన్ని సాగించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News