Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిర్జాపూర్ (ఎన్) పంచాయతీ కార్యదర్శిపై చర్యలకు ఫిర్యాదు న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! భవన నిర్మాణ కాంట్రాక్టర్‌–స్వంతదారుల మధ్య ఒప్పందం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 08, 2026 12:12 PM

నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
21-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ, జూలై 21:

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నల్గొండలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, వాటర్ క్యానన్ల ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు.ఢిల్లీలో దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌తో పాటు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మద్దతు దీక్ష నిర్వహించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. శాంతియుత నిరసనలను అణచివేయడం మానుకొని, విద్యావ్యవస్థలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Sthanikam

నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

Article Image

నల్గొండ, జూలై 21:

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నల్గొండలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, వాటర్ క్యానన్ల ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు.ఢిల్లీలో దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌తో పాటు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మద్దతు దీక్ష నిర్వహించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. శాంతియుత నిరసనలను అణచివేయడం మానుకొని, విద్యావ్యవస్థలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News