Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేరాలకు 'సీసీ' చెక్... పర్యావరణానికి 'హరిత' కిరీటం! అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఐదు కొత్త కోర్సులకు యూజీసీ గ్రీన్ సిగ్నల్..! లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 21, 2026 09:03 PM

నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి

నీట్ లీకేజీపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి
July 21, 2026 03:25 PM 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ, జూలై 21:

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. నల్గొండలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్, వాటర్ క్యానన్ల ప్రయోగాన్ని తీవ్రంగా ఖండించారు.ఢిల్లీలో దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌తో పాటు, సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మద్దతు దీక్ష నిర్వహించిన ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుల అరెస్టులు ప్రజాస్వామ్య హక్కులపై దాడిగా అభివర్ణించారు. శాంతియుత నిరసనలను అణచివేయడం మానుకొని, విద్యావ్యవస్థలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News