Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:29 AM

నేడు కోదాడలో హిందూ సమ్మేళనం....

నేడు కోదాడలో హిందూ సమ్మేళనం....

నేడు కోదాడలో హిందూ సమ్మేళనం....
17-04-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

నేడు కోదాడ పట్టణంలోని ఆర్ ఎస్ వి ఫంక్షన్ హల్ లో సాయంత్రం వేళలో నిర్వహించే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు డాక్టర్ జూకూరి సంజీవ్ కుమార్ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బలుసుపాడు గురుధాం ఆశ్రమ స్థాపకులు గెంటేల వెంకటరమణ, విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి సునీత రెడ్డి, ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర సహకార్యవాహ ఎర్ర నర్సింగ్ లతో పాటు మరెందరో వక్తలు రానున్నారని తెలిపారు. స్వామీజీ అనుగ్రహ భాషణం, హనుమాన్ చాలీసా పారాయణం, వక్తల ప్రసంగం సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని హిందూ ధర్మ రక్షణ మరియు సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ హిందూ సమ్మేళనంలో భాగస్వామ్యులై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవుల రంగారావు, కొత్త రామారావు, బస్వోజు పుల్లయ్య చారి, కాజులూరి రామకృష్ణ, అక్కిరాజు యశ్వంత్, రణబోతు వెంకటరెడ్డి, సంఘపు సాయికిరణ్, చల్లా లక్ష్మీనారాయణ, గోధుమల హనుమాచారి తదితరులు పాల్గొన్నారు..........

Sthanikam

నేడు కోదాడలో హిందూ సమ్మేళనం....

Article Image

నేడు కోదాడ పట్టణంలోని ఆర్ ఎస్ వి ఫంక్షన్ హల్ లో సాయంత్రం వేళలో నిర్వహించే హిందూ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని హిందూ సమ్మేళన సమితి అధ్యక్షులు డాక్టర్ జూకూరి సంజీవ్ కుమార్ తెలిపారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బలుసుపాడు గురుధాం ఆశ్రమ స్థాపకులు గెంటేల వెంకటరమణ, విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు భేరి సునీత రెడ్డి, ఆర్ఎస్ఎస్ తెలంగాణ రాష్ట్ర సహకార్యవాహ ఎర్ర నర్సింగ్ లతో పాటు మరెందరో వక్తలు రానున్నారని తెలిపారు. స్వామీజీ అనుగ్రహ భాషణం, హనుమాన్ చాలీసా పారాయణం, వక్తల ప్రసంగం సంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని హిందూ ధర్మ రక్షణ మరియు సంస్కృతిని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ హిందూ సమ్మేళనంలో భాగస్వామ్యులై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆవుల రంగారావు, కొత్త రామారావు, బస్వోజు పుల్లయ్య చారి, కాజులూరి రామకృష్ణ, అక్కిరాజు యశ్వంత్, రణబోతు వెంకటరెడ్డి, సంఘపు సాయికిరణ్, చల్లా లక్ష్మీనారాయణ, గోధుమల హనుమాచారి తదితరులు పాల్గొన్నారు..........

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News