Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
క్రమశిక్షణ,ఆత్మవిశ్వాసానికి కరాటే ఉత్తమ మార్గం:ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ "కామాంధుడి కర్కశం.. చిన్నారి జీవితంతో చెలగాటం!" అత్యాచారం అనంతరం హత్యాయత్నం చేశాడని ఆరోపణలు.. ప్రాణాపాయ స్థితిలో బాధిత బాలిక సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 14, 2026 04:30 PM

నూతన సంవత్సర 2026 క్యాలెండరును ఆవిష్కరించారు

నూతన సంవత్సర 2026 క్యాలెండరును ఆవిష్కరించారు

నూతన సంవత్సర 2026 క్యాలెండరును ఆవిష్కరించారు
December 31, 2025 12:48 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండల పరిధిలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో గ్రామ పెద్దలు భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి,గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ వార్డు సభ్యులు మాజీ పాల సంఘం చైర్మన్ జిన్న నర్సింహ గురుస్వామి నూతన సంవత్సర 2026 క్యాలెండరును ఆవిష్కరించారు.అనంతరం గ్రామ అయ్యప్పస్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో గత 41 రోజులుగా అయ్యప్ప స్వామి కఠోర దీక్షను చేపట్టి మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకుని శబరిమలై బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...అయ్యప్ప స్వామి దర్శనార్థం శబరిమల వెళ్తున్న అయ్యప్పస్వాములు మీయొక్క యాత్రను క్షేమంగా పూర్తి చేసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు,ప్రజలు తదితరు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News