Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
“ఈ సమస్య పరిష్కరించేది ఎప్పుడో...?” “తాత్కాలికం కాదు… శాశ్వత పరిష్కారం సమానత్వానికి మార్గదర్శి పూలే – నేటికీ స్ఫూర్తి: ప్రధాని మోదీ సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” “64 గ్రాముల సృష్టిలో అంతరిక్ష చరిత్ర: కలాంసాట్ వెనుక రిఫత్ షారూక్ సంచలనం” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 11, 2026 08:23 AM

నూతన సంవత్సర 2026 క్యాలెండరును ఆవిష్కరించారు

నూతన సంవత్సర 2026 క్యాలెండరును ఆవిష్కరించారు

నూతన సంవత్సర 2026 క్యాలెండరును ఆవిష్కరించారు
December 31, 2025 12:48 PM 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండల పరిధిలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో గ్రామ పెద్దలు భువనగిరి మాజీ సింగిల్విండో చైర్మన్ ఎడ్ల సత్తిరెడ్డి,గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో 6వ వార్డు సభ్యులు మాజీ పాల సంఘం చైర్మన్ జిన్న నర్సింహ గురుస్వామి నూతన సంవత్సర 2026 క్యాలెండరును ఆవిష్కరించారు.అనంతరం గ్రామ అయ్యప్పస్వాములు అత్యంత భక్తిశ్రద్ధలతో గత 41 రోజులుగా అయ్యప్ప స్వామి కఠోర దీక్షను చేపట్టి మోహన్ గురుస్వామి ఆధ్వర్యంలో ఇరుముడి కట్టుకుని శబరిమలై బయలుదేరి వెళ్లారు.ఈ సందర్భంగా సర్పంచ్ ఎడ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...అయ్యప్ప స్వామి దర్శనార్థం శబరిమల వెళ్తున్న అయ్యప్పస్వాములు మీయొక్క యాత్రను క్షేమంగా పూర్తి చేసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు,ప్రజలు తదితరు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News