Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రామలింగేశ్వర ఆలయంలో నవగ్రహ మండప శంకుస్థాపన కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 25, 2026 03:56 AM

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక
March 07, 2026 04:52 PM 36 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

25 ఏళ్ల సేవ చేసిన గ్రామపంచాయతీ కామాటి మృతి

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో 25 సంవత్సరాలుగా కామాటీగా పనిచేస్తున్న గాదే నరసింహ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ అన్నారు. నరసింహ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసి ఓదార్చారు. గ్రామపంచాయతీకి నరసింహ చేసిన సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, ఉపసర్పంచ్ మోటి రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, గంగాపురం శంకర్, మహమ్మద్ జానీ, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, మోటి మహేష్, కొమ్ము రామస్వామి, మొహమ్మద్ అంజద్, గొరిగ శేఖర్, సురివి హరిబాబు, ఊట్కూరి శీను తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News