Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 06:48 AM

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక
March 07, 2026 04:52 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

25 ఏళ్ల సేవ చేసిన గ్రామపంచాయతీ కామాటి మృతి

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో 25 సంవత్సరాలుగా కామాటీగా పనిచేస్తున్న గాదే నరసింహ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ అన్నారు. నరసింహ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసి ఓదార్చారు. గ్రామపంచాయతీకి నరసింహ చేసిన సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, ఉపసర్పంచ్ మోటి రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, గంగాపురం శంకర్, మహమ్మద్ జానీ, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, మోటి మహేష్, కొమ్ము రామస్వామి, మొహమ్మద్ అంజద్, గొరిగ శేఖర్, సురివి హరిబాబు, ఊట్కూరి శీను తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News