Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వన మహోత్సవంలో మొక్కలు నాటిన సర్పంచ్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 04:37 PM

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక
07-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

25 ఏళ్ల సేవ చేసిన గ్రామపంచాయతీ కామాటి మృతి

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో 25 సంవత్సరాలుగా కామాటీగా పనిచేస్తున్న గాదే నరసింహ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ అన్నారు. నరసింహ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసి ఓదార్చారు. గ్రామపంచాయతీకి నరసింహ చేసిన సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, ఉపసర్పంచ్ మోటి రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, గంగాపురం శంకర్, మహమ్మద్ జానీ, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, మోటి మహేష్, కొమ్ము రామస్వామి, మొహమ్మద్ అంజద్, గొరిగ శేఖర్, సురివి హరిబాబు, ఊట్కూరి శీను తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నరసింహ కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసిన సర్పంచ్ గరిక

Article Image

25 ఏళ్ల సేవ చేసిన గ్రామపంచాయతీ కామాటి మృతి

రామన్నపేట మేజర్ గ్రామ పంచాయతీలో 25 సంవత్సరాలుగా కామాటీగా పనిచేస్తున్న గాదే నరసింహ అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని స్థానిక మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ గరిక సత్యనారాయణ అన్నారు. నరసింహ పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నరసింహ కుటుంబ సభ్యులను పరామర్శించిన సర్పంచ్ గరిక సత్యనారాయణ రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసి ఓదార్చారు. గ్రామపంచాయతీకి నరసింహ చేసిన సేవలు గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహమ్మద్ జమీరుద్దీన్, ఉపసర్పంచ్ మోటి రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ నాసర్, బొడ్డు సాలయ్య, గొలుసుల ప్రసాద్, గంగాపురం శంకర్, మహమ్మద్ జానీ, వార్డు సభ్యులు కొమ్ము శేఖర్, మోటి మహేష్, కొమ్ము రామస్వామి, మొహమ్మద్ అంజద్, గొరిగ శేఖర్, సురివి హరిబాబు, ఊట్కూరి శీను తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News