Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు భద్రతపై గ్రామసభ — ప్రజల జాగ్రత్తలే ప్రాణరక్షణకు మార్గం కొత్త గ్యాస్ కనెక్షన్లు నిలిపివేత.. సరఫరా సంక్షోభం ప్రభావం సెన్సస్-2027 నిబంధనలు కఠినం.. ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 13, 2026 04:04 PM

నార్కెట్‌పల్లిలో స్థానికులకు 70% ఉద్యోగాల డిమాండ్: అధికారులకు వినతిపత్రం

నార్కెట్‌పల్లిలో స్థానికులకు 70% ఉద్యోగాల డిమాండ్: అధికారులకు వినతిపత్రం

నార్కెట్‌పల్లిలో స్థానికులకు 70% ఉద్యోగాల డిమాండ్: అధికారులకు వినతిపత్రం
April 13, 2026 02:30 PM 5 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలో స్థానిక యువతకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ ముందు కు వచ్చింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల ఉపాధ్యక్షుడు యాట చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.

మండల పరిధిలో పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో కనీసం 70 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకు కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అర్హతలు కలిగిన అభ్యర్థులకు కేవలం తక్కువ స్థాయి ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ఉన్నత హోదాల్లోనూ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ అంశంపై స్పందించిన MRO, సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బెల్లి నరేష్, భరత్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ఈ చర్య కీలకంగా మారవచ్చని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News