Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:27 AM

నార్కెట్‌పల్లిలో స్థానికులకు 70% ఉద్యోగాల డిమాండ్: అధికారులకు వినతిపత్రం

నార్కెట్‌పల్లిలో స్థానికులకు 70% ఉద్యోగాల డిమాండ్: అధికారులకు వినతిపత్రం

నార్కెట్‌పల్లిలో స్థానికులకు 70% ఉద్యోగాల డిమాండ్: అధికారులకు వినతిపత్రం
13-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలో స్థానిక యువతకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ ముందు కు వచ్చింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల ఉపాధ్యక్షుడు యాట చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.

మండల పరిధిలో పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో కనీసం 70 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకు కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అర్హతలు కలిగిన అభ్యర్థులకు కేవలం తక్కువ స్థాయి ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ఉన్నత హోదాల్లోనూ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ అంశంపై స్పందించిన MRO, సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బెల్లి నరేష్, భరత్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ఈ చర్య కీలకంగా మారవచ్చని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

నార్కెట్‌పల్లిలో స్థానికులకు 70% ఉద్యోగాల డిమాండ్: అధికారులకు వినతిపత్రం

Article Image

నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండలంలో స్థానిక యువతకు ఉద్యోగాలలో ప్రాధాన్యత కల్పించాలనే డిమాండ్ ముందు కు వచ్చింది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల ఉపాధ్యక్షుడు యాట చంద్రశేఖర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో సోమవారం మండల తహసీల్దార్ కు వినతిపత్రం సమర్పించారు.

మండల పరిధిలో పనిచేస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో కనీసం 70 శాతం ఉద్యోగాలను స్థానిక యువతకు కేటాయించాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. అర్హతలు కలిగిన అభ్యర్థులకు కేవలం తక్కువ స్థాయి ఉద్యోగాలకే పరిమితం కాకుండా, ఉన్నత హోదాల్లోనూ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ అంశంపై స్పందించిన MRO, సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బెల్లి నరేష్, భరత్, సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు విస్తరించేందుకు ఈ చర్య కీలకంగా మారవచ్చని నిర్వాహకులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News