Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:07 PM

నార్కట్‌పల్లిలో చిరుమర్తి లింగయ్యకు తలంబ్రాలు అందజేత

నార్కట్‌పల్లిలో చిరుమర్తి లింగయ్యకు తలంబ్రాలు అందజేత

నార్కట్‌పల్లిలో చిరుమర్తి లింగయ్యకు తలంబ్రాలు అందజేత
March 29, 2026 10:42 AM 158 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నార్కట్‌పల్లి: నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యను ఆయన స్వగృహంలో రామన్నపేట మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ప్రసాదంగా తీసుకువచ్చిన తలంబ్రాలను అందజేశారు.

ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రం, చిన్నపాక శ్రీనివాస్ కలిసి లింగయ్యను కలిసి ఈ తలంబ్రాలను అందజేయగా, ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదాలను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News