Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లోక్ అదాలత్‌తో సత్వర న్యాయం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్.. సన్‌రైజర్స్‌పై ఆర్సీబీ ఘన విజయం.. ఉప్పెనలా చెలరేగిన కోహ్లీ, పడిక్కల్! అమరావతి శాశ్వత రాజధాని తీర్మానంపై హర్షం వ్యక్తం చేసిన రంగేపల్లి వెంకటరమణ పుస్తకాల కోసం ఇల్లు కట్టిన విశ్వ రత్న: డా. బాబాసాహెబ్ అంబేడ్కర్ అక్షర యాత్ర “డబ్బు కోసం జీవితాన్ని వదులుకుంటాం… చివరికి ఆ డబ్బుతోనే జీవితాన్ని కొనలేము… ఇదే నిజం!” 6లోగా అప్లై చేసుకోండి – జర్నలిస్టులకు అక్రెడిటేషన్ గడువు శ్రీరామ నవమి సందర్భంగా సుద్దకుంటపల్లి గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహ ఊరేగింపు ఘనంగా “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 29, 2026 01:02 PM

నార్కట్‌పల్లిలో చిరుమర్తి లింగయ్యకు తలంబ్రాలు అందజేత

నార్కట్‌పల్లిలో చిరుమర్తి లింగయ్యకు తలంబ్రాలు అందజేత

నార్కట్‌పల్లిలో చిరుమర్తి లింగయ్యకు తలంబ్రాలు అందజేత
March 29, 2026 10:42 AM 73 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నార్కట్‌పల్లి: నకిరేకల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్యను ఆయన స్వగృహంలో రామన్నపేట మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొని స్వామివారి ప్రసాదంగా తీసుకువచ్చిన తలంబ్రాలను అందజేశారు.

ఇంద్రపాలనగరం గ్రామ సర్పంచ్ గర్దాసు విక్రం, చిన్నపాక శ్రీనివాస్ కలిసి లింగయ్యను కలిసి ఈ తలంబ్రాలను అందజేయగా, ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం స్వామివారి ఆశీర్వాదాలను పంచుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News